Naresh Kumar

Naresh Kumar

శ్రీధర్ రెడ్డికి టికెట్ ఇస్తే ఓటమి తప్పదు

ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డికి మళ్లీ పుట్టపర్తి టికెట్‌ ఇస్తే ఓటమి తప్పదని వైకాపా అసమ్మతి నాయకులు హెచ్చరికలు చేశారు. కొత్తచెరువుకు చెందిన వైకాపా యువ నాయకుడు సాలమ్మగారి శివ వ్యవసాయ క్షేత్రంలో శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యేను వ్యతిరేకించే ద్వితీయ శ్రేణి నాయకులు...

Read more

హిందూపురం బిడ్డకు పద్మశ్రీ పురస్కారం

శ్రీసత్యసాయి జిల్లా హిందూపురం పట్టణానికి చెందిన ప్రస్తుతం బెంగళూరులో స్థిరపడిన ఆచార్య మాకం కృష్ణమూర్తి శ్రీధర్‌ను పద్మశ్రీ పురస్కారం వరించింది. ఈ విషయం తెలియటంతో కుటుంబ సభ్యులు, ఆర్యవైశ్య వర్గీయులు, అతని స్నేహితులు సంతోషాన్ని వ్యక్తం చేస్తూ శుక్రవారం మిఠాయిలు పంచారు....

Read more

అభివృద్ధి.. సంక్షేమమే లక్ష్యం: కలెక్టర్

జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడం, పేదలకు సంపూర్ణ సంక్షేమ ఫలాలు అందించడమే లక్ష్యమని కలెక్టర్ గౌతమి పేర్కొన్నారు. శుక్రవారం అనంత పోలీస్ పరేడ్ మైదానంలో గణతంత్ర వేడుకలను ఘనంగా జరిపారు. తొలుత జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. జాతీయ గీతాలాపన తర్వాత.....

Read more

రా.. కదలిరా సభకు సర్వం సిద్ధం

ఉరవకొండలో శనివారం జరగనున్న తెదేపా ‘రా.. కదలిరా’ బహిరంగ సభ ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. తెదేపా అధినేత చంద్రబాబు హాజరువుతున్న నేపథ్యంలో ప్రాధాన్యం సంతరించుకుంది. వేదికను పట్టణ శివారున ఏర్పాటు చేశారు. వేదికకు సమీపంలోనే హెలిప్యాడ్ నిర్మించారు. ‘ప్రజావ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న...

Read more

జనసేన పోటీ చేసే రెండు స్థానాలను ప్రకటించిన పవన్

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పోటీ చేసే 2 స్థానాలను ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించారు. తెదేపా 2 సీట్లు ప్రకటించినందున తానూ 2 స్థానాలను ప్రకటిస్తున్నట్లు చెప్పారు. రాజోలు, రాజానగరంలో జనసేన పోటీ చేస్తుందన్నారు. మంగళగిరిలోని జనసేన...

Read more

ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ఆందోళన

హిందూపురంలో అర్హులైన పేదలందరికీ ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు జడ్పీ శ్రీనివాసులు డిమాండ్ చేశారు. వ్యవసాయ కార్మిక సంఘం, కేవీపీఎస్ఆధ్వర్యంలో గురువారం పట్టణానికి చెందిన పేదలు ధర్నా నిర్వహించారు. సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు మాట్లాడుతూ...

Read more

పుట్టపర్తిని సస్యశ్యామలం చేస్తాం

రైతుల ఆకాంక్షలను నెరవేర్చేలా పుట్టపర్తి నియోజకవర్గంలో 6 మండలాల్లోని 193 చెరువులకు కృష్ణా జలాలను నింపి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసిన ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి అన్నారు. పుట్టపర్తి నియోజకవర్గంలోని 193 చెరువులను కృష్ణా జలాలతో నింపే పనులకు శ్రీకారం...

Read more

ఓటు మన భవిష్యత్తు

ఓటు మన భవిష్యత్తును నిర్దేశిస్తుందని ఎస్పీ మాధవరెడ్డి అన్నారు. ప్రజాస్వామ్య దేశంలో ఓటు అనేది బలమైన ఆయుధమని, ఓటు హక్కును సక్రమంగా వినియోగించుకున్నప్పుడే ప్రజాస్వామ్య పరిరక్షణ సాధ్యమవుతుందని అన్నారు. 18 సంవత్సరాలు పైబడిని ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలని కోరారు....

Read more

ధర్మవరంలో అభివృద్ధి చేసి చూపించాం

‘ధర్మవరం నియోజకవర్గంలో ఇప్పటి వరకూ రూ.5,677 కోట్లతో సంక్షేమంతో పాటు అభివృద్ధి పనులకు ఖర్చు చేశాం. 93 శాతం జనాభాకు లబ్ధి చేకూర్చాం. ఇప్పుడు మాతా శిశువుల కోసం రూ.12.60 కోట్లతో నూతన ఆసుపత్రి నిర్మించాం’ అని ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి...

Read more

వైఎస్సార్సీపీ గెలుపే లక్ష్యం

సీఎం వైఎస్‌ జగన్‌ చేసిన మేలును ఎవరూ విస్మరించలేదు. గతంలో ఏ ముఖ్యమంత్రి ఇంతటి సంక్షేమాన్ని ప్రజలకు అందజేసింది లేదన్నారు. ఈరలక్కప్ప మాట్లాడుతూ…. నిరుపేద కుటుంబానికి చెందిన తనపై గురుతర బాధ్యతను మోసిన సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి రుణపడి ఉంటానన్నారు. పార్టీ...

Read more
Page 124 of 169 1 123 124 125 169

Welcome Back!

Login to your account below

Create New Account!

Fill the forms below to register

Retrieve your password

Please enter your username or email address to reset your password.