Naresh Kumar

Naresh Kumar

సీఎం జగన్ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు

గణతంత్ర దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ గణతంత్ర దినోత్సవం నాడు మన రాజ్యాంగకర్తలను స్మరించుకుందామని ప్రకటించారు. అలాగే.. రాజ్యాంగ కర్తల బాటలో నడిచి దేశ అభ్యున్నతికి కృషి చేద్దామని తేలిపారు.సీఎం జగన్ ట్విట్టర్...

Read more

యర్రగుంటలో వైకాపా ఆక్రమణలపర్వం

యర్రగుంట గ్రామ పరిధి 121 సర్వే నెంబరులో 47 ఎకరాల్లో చెరువు ఉంది. దీనికి ఆనుకుని వైకాపా నాయకుడు లక్ష్మీనరసింహరెడ్డికి కొంత పొలం ఉంది. ఈయన గ్రామంలో రేషన్ డీలర్ గా పనిచేస్తున్నారు. ఇటీవల చెరువు స్థలం రెండు ఎకరాలు ఆక్రమించి...

Read more

ఆడుదాం ఆంధ్రా’లో ఘర్షణ

కళ్యాణదుర్గం గ్రామీణం, న్యూస్ టుడే: పట్టణంలోని కరణం చిక్కప్ప ప్రభుత్వ పాఠశాల క్రీడా మైదానంలో ‘ఆడుదాం ఆంధ్రా’లో భాగంగా నియోజక వర్గంగా గురువారం సాయంత్రం కళ్యాణదుర్గం, బ్రహ్మసముద్రం జట్ల కళాశాలలో పోటీ పడింది. ఈ జట్లలో స్థానికేతరులు ఉన్నారంటూ ఇతర క్రీడాకారులు...

Read more

హామీలు సరే.. అమలు చేసేదెన్నడు : సీపీఐ

రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ గత 56 నెలలుగా ప్రజలను మోసం చేస్తున్నారని, హామీలు ఇవ్వడమే గానీ వాటిని అమలు చేయడంలో నిర్లక్ష్యం చూపుతున్నాడని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు జగదీశ్ విమర్శించారు. గురువారం జిల్లా కేంద్రంలో ఆ పార్టీ జిల్లా...

Read more

అమృత్ పథకానికి గ్రహణం

అనంత జిల్లాలోనే పెద్ద మున్సిపాలిటీ అయిన గుంతకల్లులో తాగు, మురుగు నీటి సమస్య తీర్చాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం 2016-17 సంవత్సరంలో అమృత్ పథకాన్ని మంజూరు చేసింది. అందుకు రూ.35.01 కోట్లు కేటాయించింది. వాటితో తాగునీటి పైప్ లైన్ల నిర్మాణం, నీటిని...

Read more

బీసీలకు తీరని ద్రోహం చేసిన జగన్ : తెదేపా

ఎన్నికలకు ముందు బీసీల సంక్షేమానికి పెద్దపీట వేస్తానని నమ్మబలికి అధికారంలోకి వచ్చిన జగన్ వారికి తీరని ద్రోహం చేశారని తెదేపా శ్రీసత్యసాయి జిల్లా అధ్యక్షుడు బీకే పార్థసారథి విమర్శించారు. గురువారం పరిగిలో స్థానిక బీరలింగేశ్వరస్వామి కల్యాణ మండపంలో బీసీ సెల్జిల్లా అధ్యక్షుడు...

Read more

రా.. కదలిరా సభకు ముమ్మర ఏర్పాట్లు

ఉరవకొండలో ఈనెల 27న జరుగనున్న రా కదలిరా బహిరంగ సభకు అన్నివర్గాల ప్రజలు స్వచ్ఛందంగా తరలిరావడానికి సిద్ధమయ్యారని ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ పేర్కొన్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లను ఆయన గుంతకల్లు ఆర్డీవో శ్రీనివాసులరెడ్డి, తహసీల్దార్ శ్రీధరమూర్తితో కలిసి గురువారం సాయంత్రం పరిశీలించారు....

Read more

నాడు-నేడు ఇదేం తీరు

ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ తరహాలో తీర్చిదిద్దామని సీఎం జగన్ పలు వేదికలపై వల్లె వేస్తుంటారు. నాడు-నేడు పథకంతో పెనుమార్పులు తెచ్చామని గొప్పలు చెబుతుంటారు. క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. గుంతకల్లు మండలం కసాపురంలోని ప్రాధమిక ఉన్నత పాఠశాలలో రెండో...

Read more

హ్యాపీగా దిగిపోతానంటూ జగన్ చేసిన కామెంట్స్‌పై గంటా సెటైర్..

‘వై నాట్‌ 175’ అంటూ ఊరూవాడా ఊదరగొడుతున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి... తొలిసారిగా నిరాశాపూరిత ‘స్వరం’ వినిపించారు. ‘56 నెలలుగా అధికారంలో ఉన్నాను. నేను బెటర్‌గానే చేశానని అనుకుంటున్నా. ఎలాంటి విచారం లేదు. ఇప్పటికిప్పుడైనా సంతోషంగా దిగిపోతా’ అని వ్యాఖ్యానించిన...

Read more

మీ ఓటు తీసి నకిలీ ఓట్లను చేరుస్తారు.. జాగ్రత్తగా ఉండాలని చంద్రబాబు పిలుపు

ప్రజాస్వామ్యంలో ఓటు వజ్రాయుధం. ఓటు ద్వారా మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకునే వీలు ఉంటుంది. అలాంటి మీ ఓటు ఉన్నదో, లేదో ఎప్పడికప్పుడు తనిఖీ చేసుకోవాలని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు  సూచించారు. జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా వయోజనులకు శుభాకాంక్షలు...

Read more
Page 125 of 169 1 124 125 126 169

Welcome Back!

Login to your account below

Create New Account!

Fill the forms below to register

Retrieve your password

Please enter your username or email address to reset your password.