Naresh Kumar

Naresh Kumar

అధికారంలోకి రాగానే సమస్యల పరిష్కారం

అధికారంలోకి వచ్చిన వెంటనే అంగన్‌వాడీల సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తామని తెదేపా అధినేత చంద్రబాబునాయుడి భరోసా ఇచ్చారు. అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయాలు పత్తికొండలో చంద్రబాబును కలిసి విన్నవించారు. ఆదివారం నిర్వహించిన రా..కదలిరా సభ అనంతరం ఆయన స్థానిక గోపాల్‌ప్లాజాలో బస చేశారు....

Read more

అహంకారిని తరిమేద్దాం.. అమరావతిని నిర్మిద్దాం

‘‘అమరావతి రాజధాని కోసం.. తెలుగువారి ఆత్మగౌరవం.. రైతుల సంక్షేమం.. యువతకు ఉద్యోగాల కల్పన.. మహిళా సాధికారత సాధనకు.. రాతియుగాన్ని పారద్రోలి.. స్వర్ణయుగాన్ని సాధించుకునేందుకు.. తెలుగుజాతిని నంబర్‌ వన్‌గా చేయడం కోసం.. రాష్ట్ర భవిష్యత్తు కోసం ప్రతి ఒక్కరూ కదలిరావాలి. ప్రతి గడప...

Read more

నాది విజన్‌.. జగన్‌ది పాయిజన్‌

సమాజమే శాశ్వతం. సమాజాన్ని మోసం చేసిన వారిని వదిలిపెడతారా? వైకాపా గుర్తు ఫ్యానుకు మూడు రెక్కలున్నాయి. ఓటుతో వాటిని విరగ్గొట్టాలి. బాదుడే బాదుడు నినాదంతో ఉత్తరాంధ్ర వాసులు, విధ్వంసానికి వ్యతిరేకంగా రాయలసీమవారు, హింసా రాజకీయాలను నిరసిస్తూ కోస్తాంధ్ర ప్రజలు.. మూడు రెక్కలను...

Read more

‘సాక్షి’లో సగ భాగం నాదే

సాక్షి సంస్థలో తనకు సగం వాటా ఉందని.. ఇప్పుడు ఆ సంస్థ తన పైనే బురద చల్లుతోందని పీసీసీ అధ్యక్షురాలు షర్మిల మండిపడ్డారు. ఆస్తిలో జగన్‌కు, తనకు సమాన భాగం ఉండాలని తమ తండ్రి వైఎస్సార్‌ నిర్ణయించారని పేర్కొన్నారు. సోమవారం కడపలో...

Read more

ఇంటింటికీ వెళ్లి మినీ మేనిఫెస్టోను వివరించండి

 ప్రతి ఒక్కరు ఇంటింటికీ వెళ్లి టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించిన సూపర్‌సిక్స్‌ పథకాలను ప్రజలకు క్షుణ్ణంగా వివరించాలని ఇంటిగ్రేటెడ్‌ ట్రైనింగ్‌కన్వీనర్‌ మనోహర్‌నాయుడు సూచించారు. పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో ఆదివారం ఇంటిగ్రేటెట్‌ ట్రైనింగ్‌ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మనోహర్‌నాయుడు మాట్లాడుతూ... మినీమేనిఫెస్టో...

Read more

అన్న జగన్‌పై షర్మిల ధిక్కారస్వరం వినిపిస్తున్న వేళ.. ఆ ఇద్దరి భేటీకి ప్రాధాన్యం..

ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిలను వైఎస్ సునీత సోమవారం కడపలో కలిసారు. ఈ సందర్భంగా ఇడుపులపాయ గెస్ట్ హౌస్‌లో ఇరువురు సోదరిమణులు సుమారు మూడుగంటలపాటు తాజా రాజకీయాలపై సుధీర్ఘ చర్చలు జరిపారు. అనంతరం ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ వద్ద వారిద్దరూ నివాళులర్పించారు....

Read more

సుప్రీంలో చంద్రబాబుకు ఊరట.. ఐఆర్‌ఆర్ కేసులో న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు

సుప్రీంకోర్టులో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి ఎదురుదెబ్బ తగిలింది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకి ఊరట లభించింది. ఐఆర్‌ఆర్ కేసులో సోమవారం ధర్మాసనం విచారణ జరిపింది. చంద్రబాబు ముందస్తు బెయిల్ రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్‌ను న్యాయస్థానం తోసిపుచ్చింది. కనీసం నోటీసులు...

Read more

చంద్రబాబు ప్రసంగానికి కుర్చీలే అతిథులు!

నెల్లూరు నగరంలో, కర్నూలు జిల్లా పత్తికొండలో టీడీపీ ఆదివారం నిర్వహించిన ‘రా.. కదలి రా’ సభలు జనం లేక వెలవెలబోయాయి. ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ఖాళీ కుర్చీలను చూస్తూ ప్రసంగించాల్సి వచ్చింది. ఒక్కో సభకు లక్ష మంది చొప్పున రప్పించాలనుకున్న...

Read more

చంద్రబాబు బెయిల్‌ రద్దు పిటిషన్‌పై నేడు సుప్రీంలో విచారణ

ఐఆర్‌ఆర్‌(ఇన్నర్‌ రింగ్‌ రోడ్‌) భూకుంభ కోణం కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్‌ రద్దు కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌పై నేడు(సోమవారం) సుప్రీంకోర్టులో విచారణ జరుగనుంది. ఈ కేసులో విచారణను జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా, జస్టిస్‌ దీపాంకర్‌ దత్తాలతో కూడిన ధర్మాసనం విచారించనుంది...

Read more

‘బీసీలను ఇబ్బంది పెట్టిన ఏ ఒక్కర్నీ వదలం’

రాప్తాడు నియోజకవర్గంలో వైకాపా అధికారం చేపట్టిన తర్వాత బీసీలపై అనేక దాడులు జరిగాయని అందుకు కారణమైన ఏ ఒక్కరినీ వదలమని మాజీ మంత్రి పరిటాల సునీత హెచ్చరించారు. ఆదివారం స్థానిక మండల కేంద్రంలో హిందూపురం పార్లమెంట్‌ బీసీ సెల్‌ అధ్యక్షుడు రంగయ్య...

Read more
Page 119 of 169 1 118 119 120 169

Welcome Back!

Login to your account below

Create New Account!

Fill the forms below to register

Retrieve your password

Please enter your username or email address to reset your password.