‘దళిత ద్రోహి జగన్’
సీఎం జగన్మోహన్రెడ్డి దళితుల ద్రోహి అని తెదేపా ఎస్సీసెల్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.ఎస్.రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. సీట్లు కేటాయింపుల్లో దళిత ఎమ్మెల్యేలకు ఆత్మగౌరవం లేకుండా చేశారని, రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలను ప్రజలంతా వ్యతిరేకిస్తున్న ఎందుకు మార్చలేదని ప్రశ్నించారు....
Read more









