Naresh Kumar

Naresh Kumar

‘దళిత ద్రోహి జగన్‌’

సీఎం జగన్మోహన్‌రెడ్డి దళితుల ద్రోహి అని తెదేపా ఎస్సీసెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.ఎస్‌.రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. సీట్లు కేటాయింపుల్లో దళిత ఎమ్మెల్యేలకు ఆత్మగౌరవం లేకుండా చేశారని, రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలను ప్రజలంతా వ్యతిరేకిస్తున్న ఎందుకు మార్చలేదని ప్రశ్నించారు....

Read more

ప్రజలే జగన్‌ను వద్దంటున్నారు

ప్రజలకు మంచి చేశానని చెప్పుకొంటున్న సీఎం జగన్‌కు ప్రజలే బుద్ధి చెప్పే రోజులు వచ్చాయని తాడిపత్రి మున్సిపల్‌ ఛైర్మన్‌ జేసీ ప్రభాకరరెడ్డి పేర్కొన్నారు. యువచైతన్య రథం బస్సుయాత్ర చివరి రోజు సందర్భంగా ఆదివారం పెద్దవడుగూరులో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా భారీ...

Read more

‘సర్పంచుల ఆత్మహత్యలకు కారణం సీఎం’

సీఎం జగన్‌మోహన్‌రెడ్డి పంచాయతీల నిధులు కాజేయడంతో గ్రామాల్లో చేసిన పనులకు బిల్లులు అందక పలువురు సర్పంచులు ఆత్మహత్య చేసుకున్నారని తెదేపా ఇన్‌ఛార్జి పరిటాల శ్రీరామ్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ఆత్మహత్య కేసుల్లో ప్రధాన ముద్దాయి ముఖ్యమంత్రినేనని విమర్శించారు. ఆదివారం మండలంలోని చిల్లకొండాయపల్లి...

Read more

‘తెదేపా సభ విజయవంతంతో వైకాపాలో వణుకు’

ఉరవకొండలో శనివారం జరిగిన రా కదలిరా సభకు నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలిరావడంతో వైకాపాలో వణుకు మొదలయ్యిందని ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌, మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు పేర్కొన్నారు. ఆదివారం ఉరవకొండలో వారు మాట్లాడారు. తెదేపా ప్రభుత్వం అమలు చేసిన...

Read more

కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలి

ప్రతి కాంగ్రెస్‌ కార్యకర్త సైనికుడిలా పనిచేయాలి. ప్రజల్లో మార్పు తీసుకురావాలి. క్షేత్రస్థాయి నుంచి కమిటీలు ఏర్పాటు చేసుకొని పార్టీని బలోపేతం చేయాలని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల కాంగ్రెస్‌ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తల సమావేశం ఆదివారం స్థానిక...

Read more

అనవసర విమర్శలు చేస్తే చంద్రబాబుపై రాళ్లదాడి తప్పదు

ప్రతిపక్షనేత చంద్రబాబు తనపై పసలేని విమర్శలు చేయడం మానుకోకపోతే రాళ్ల దాడులు తప్పవని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హెచ్చరించారు. ఆదివారం పుంగనూరు పరిధిలో పలు ప్రభుత్వ, ప్రభుత్వేతర కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. తెదేపా అధినేత చంద్రబాబు 14 ఏళ్లు సీఎంగా ఉండి...

Read more

అధికారుల అత్యుత్సాహం

కర్నూలు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో కొండారెడ్డి బురుజు సమీపంలో రూ.2 కోట్లతో పనులు చేపట్టారు. అభివృద్ధి చేసిన పార్కును మేయర్‌ బీవై రామయ్య, ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్‌ తదితరులు ఆదివారం ప్రారంభించారు. ఈ నేపథ్యంలో కొండారెడ్డి బురుజుపై లైట్‌ అండ్‌ సౌండ్‌ షో,...

Read more

మా పాలనలో రోడ్డేయడానికి మీరెవరు?

మా పాలనలో రోడ్డు వేయటానికి మీరెవరంటూ వైకాపా నాయకుడు గుత్తేదారును దూషించడంతో, మనస్తాపానికి గురై వేసిన రహదారిని తొలగించారు. శ్రీ సత్యసాయి జిల్లా లేపాక్షి మండలం నాయనపల్లి పంచాయతీ ఉప్పరపల్లి ఎస్సీ కాలనీలో సీసీ రహదారి ఏర్పాటుకు ఎంపీ కేశినేని నాని...

Read more

జగన్ పైకి మరో బాణం !

వైఎస్‌ కుటుంబం నుంచి సీఎం జగన్‌పైకి మరో బాణం దూసుకు వచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి. పీసీసీ అధ్యక్షురాలు షర్మిల, మాజీ మంత్రి వివేకానందరెడ్డి కుమార్తె డాక్టర్‌ సునీత సోమవారం ఇడుపులపాయలో భేటీ కానున్నారు. పీసీసీ అధ్యక్షురాలిగా షర్మిల బాధ్యతలు చేపట్టిన అనంతరం...

Read more

పెన్నాకు గనుల దన్ను.. జగనన్నకు అవినీతి జున్ను!

అనంతపురం జిల్లాలో సిమెంట్‌ కంపెనీ పెడతామని వైఎస్‌ సన్నిహితుడు పెన్నా సిమెంట్స్‌ అధినేత ప్రతాప్‌రెడ్డి అప్పటి ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నారు. అమాయక నిరుపేద, బడుగు రైతులను మోసం చేసి ఎసైన్డ్‌ భూములు మాకు వద్దనిపించారు. వాటినే నామమాత్రపు ధరకు కొట్టేశారు. కలెక్టర్‌,...

Read more
Page 120 of 169 1 119 120 121 169

Welcome Back!

Login to your account below

Create New Account!

Fill the forms below to register

Retrieve your password

Please enter your username or email address to reset your password.