Naresh Kumar

Naresh Kumar

వైసీపీ ఓడిపోవడం ఖాయం: మాజీ మంత్రి పల్లె

వచ్చే ఎన్నిక ల్లో వైసీపీ ఓడిపోవడం ఖాయమని, సీ ఎం వైఎస్‌ జగన ప్రజల తిరుగుబాటు ను ఉహించి ముందుగానే ఓటమిని ఒ ప్పుకుంటున్నారని మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి అన్నారు. పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో సోమవారం ఆయ న విలేకరులతో...

Read more

జగన పాలన మొదలైంది వినాశనంతోనే..!

 రాష్ట్రంలో నాలుగున్నరేళ్ల కిందట జగన పాలన వినాశనంతో మొదలైందని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహకకార్యదర్శి సవిత విమర్శించారు. ఆమె సోమవారం పట్టణం లోని అన్న క్యాంటినలో టీడీపీ శ్రేణులతో సవిత సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సవిత మాట్లాడు తూ.... నాలుగున్నరేళ్లకు పైగా...

Read more

ఆ విషయంలో జగన్‌కు నోబెల్ బహుమతి ఇవ్వొచ్చు.. చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు

ఎన్నికల వేళ మారీచుడి అవతారం ఓట్ల దొంగలను పంపిస్తున్నాడు అభ్యర్థులను మార్చి ప్రజలను ఏమార్చి గెలవాలన్నదే లక్ష్యం ఏమరుపాటుగా ఉంటే మిమ్మల్ని బానిసల్ని చేస్తాడు 72 రోజుల తర్వాత అమరావతికి పూర్వవైభవం కలియుగ భస్మాసురుడిని అంతం చేయాలి సైకోతోపాటు పిల్ల సైకోలందరికీ...

Read more

జనసేనలోకి బాలశౌరి, ఖరారైన ముహూర్తం.. ఎప్పుడంటే..?

సొంత పార్టీ వైఎస్ఆర్ సీపీపై అసంతృప్తితో ఉన్న మచిలీపట్నం ఎంపీ బాలశౌరి జనసేన పార్టీలో చేరే ముహూర్తం ఖరారయ్యింది. ఫిబ్రవరి 4వ తేదీన జనసేన అధినేత పవన్ కల్యాణ్ సమక్షంలో పార్టీలో చేరతారు. బాలశౌరికి పవన్ కల్యాణ్ కండువా కప్పి సాదరంగా...

Read more

అధికారం ‘టీడీపీ’దే నని పచ్చ పత్రికల్లో రాతలు : ఎమ్మెల్యే అనంత

జిల్లాకు కృష్ణా జలాల రాక ఆలస్యం కావడానికి మాజీ సీఎం చంద్రబాబే కారణమని ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి విమర్శించారు. ఆదివారం ఆయన అనంతపురంలో మీడియాతో మాట్లాడారు. ఉరవకొండ బహిరంగ సభలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై ఎమ్మెల్యే అనంత మండిపడ్డారు. హంద్రీ–నీవా గురించి...

Read more

చంద్రబాబుకు మతిభ్రమించింది

చంద్రబాబుకు మతిభ్రమించడంతో నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారని వైఎస్సార్‌సీపీ తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షుడు, రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ధ్వజమెత్తారు. రాజమహేంద్రవరంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబు వ్యాఖ్యలు చూస్తే రాజమహేంద్రవరం రాగానే జైలు జీవితం గుర్తుకు వచ్చినట్లుందని ఎద్దేవా...

Read more

ఏసీబీ కోర్టులో నేడు స్కిల్‌ కేసు విచారణ

టీడీపీ ప్రభుత్వ హయాంలో పెద్దఎత్తున ప్రజాధనాన్ని కొల్లగొట్టిన ‘స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌’ కుంభకోణం కేసులో నేడు ఏసీబీ కోర్డులో విచారణ కొనసాగనుంది. అప్రూవర్‌గా మారిన ఏసీఐ ఎండి చంద్రకాంత్ షా స్టేట్‌మెంట్‌ని అడ్డుకునేందుకు చంద్రబాబు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. షా పిటిషన్‌పై అభ్యంతరం...

Read more

ఏపీలో బీజేపీ ఒంటరి పోరు?.. పవన్‌నూ కమలం పక్కనపడేసినట్లేనా?

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల కోసం బీజేపీ కీలక నిర్ణయం తీసుకోనుందా?. ఈ ఎన్నికలకు ఒంటరిగానే వెళ్లాలని భావిస్తోందా?. టీడీపీతో పొత్తుగా వెళ్లాలన్న చంద్రబాబు వదిన, బీజేపీ ఏపీ చీఫ్‌ దగ్గుబాటి పురంధేశ్వరి ప్రయత్నాలకు అధిష్టానం చెక్‌ పెట్టింది!. అదే సమయంలో టీడీపీతో...

Read more

లోకేష్ ‘రెడ్ బుక్’ బెదిరింపులు.. నేడు ఏసీబీ కోర్టులో విచారణ

నారా లోకేష్ రెడ్ బుక్ బెదిరింపుల కేసుపై నేడు ఏసీబీ కోర్టులో విచారణ జరగనుంది. యువగళం ముగింపు రోజు మీడియా ఛానెళ్లతో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నారా లోకేష్.. చంద్రబాబుపై తప్పుడు కేసులు బనాయించారని, రిమాండ్ విధించడం తప్పంటూ ఏసీబీ న్యాయస్ధానానికి...

Read more

షర్మిల నాలుగో కృష్ణుడితో సమానం : ఆర్‌కే రోజా

చంద్రబాబు ఎంతసేపూ జగన్‌ను, ఆయన వెనుకున్న మాలాంటి సైనికులపై దుమ్మెత్తి పోయడంతప్ప ఏమీ చేయలేడని మంత్రి ఆర్‌.కె.రోజా విమర్శించారు. తిరుపతి పీఎల్‌ఆర్‌ కన్వెన్షన్‌ హాలులో జరిగిన సమావేశానికి హాజరైన ఆమె మీడియాతో మాట్లాడారు. ప్రజలకు ఏమిచేశాను, ఏమి చేస్తాను అని చెప్పలేని...

Read more
Page 118 of 169 1 117 118 119 169

Welcome Back!

Login to your account below

Create New Account!

Fill the forms below to register

Retrieve your password

Please enter your username or email address to reset your password.