Naresh Kumar

Naresh Kumar

రూ.22,302 కోట్లతో పునరుత్పాదక విద్యుత్‌ ప్రాజెక్టులు

పునరుత్పాదక విద్యుత్‌ ఉత్పత్తి రంగంలో రూ.22,302 కోట్లతో ప్రాజెక్టుల నిర్మాణం కోసం వివిధ సంస్థలకు రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (ఎస్‌ఐపీబీ) అనుమతించింది. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్‌ అధ్యక్షతన మండలి మంగళవారం సమావేశమై, ఈ మేరకు ఆమోదించింది....

Read more

విధ్వంస పాలనకు ముగింపు పలుకుదాం: చంద్రబాబు

బ్రిటిష్‌ వారిని పారద్రోలేందుకు నాడు జాతిపిత మహాత్మాగాంధీ అనుసరించిన బాటలోనే.. నేడు రాష్ట్రంలో పోరాటం చేసి విధ్వంస పాలనకు ముగింపు పలకాలని తెదేపా అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. మంగళవారం గాంధీజీ వర్ధంతి సందర్భంగా ఉండవల్లిలోని తన నివాసంలో ఆయన చిత్రపటానికి పూలమాల...

Read more

గ్రామ స్వరాజ్యాన్ని భ్రష్టు పట్టించిన జగన్‌

గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని కల్లలు చేశారని జగన్‌ ప్రభుత్వంపై సర్పంచులు ధ్వజమెత్తారు. సచివాలయాలను ఏర్పాటు చేసి పంచాయతీ వ్యవస్థను నిర్వీర్యం చేశారని మండిపడ్డారు. రాజ్యాంగ సవరణ ద్వారా వచ్చిన అధికారాలు ఇవ్వకుండా సర్పంచులను ఉత్సవ విగ్రహాలుగా మార్చేశారని ఆగ్రహం వ్యక్తం...

Read more

ప్రోత్సాహకాలంటూ మోత.. రాయితీల్లో కోత!

‘సంక్షేమానికి నేనే బ్రాండ్‌ అంబాసిడర్‌’ అంటారు జగన్‌. సభలు.. సమావేశాల్లోనూ సంక్షేమ జపమే చేస్తుంటారు. నా ఎస్సీలు.. నా ఎస్టీలు.. నా బీసీలు.. నా మైనార్టీలు.. అంటూ లేని ప్రేమను ఒలకబోస్తూ.. ఆయా వర్గాలవారిని మాటలతో మురిపించడంలో ఆయన్ను మరిపించేవారే ఉండరేమో..!...

Read more

జనసేనతో పొత్తు.. సీట్ల సర్దుబాటుపై దృష్టి సారించిన చంద్రబాబు!

ఎన్నికల సన్నద్ధతను మరింత వేగవంతం చేసేందుకు తెదేపా, జనసేన పార్టీల అధినేతలు సిద్ధమయ్యారు. పొత్తు నేపథ్యంలో ఫిబ్రవరిలో సీట్ల సర్దుబాటుపై ఇరుపార్టీలు ఉమ్మడి ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై ఇప్పటికే పలుమార్లు చంద్రబాబు , పవన్ కల్యాణ్‌ సమావేశమై...

Read more

మహాత్ముడికి సీఎం జగన్‌ నివాళి

జాతిపిత మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా తాడేపల్లిలోని క్యాంప్‌ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి ముఖ్యమంత్రి వైఎస్‌. జగన్‌మోహన్‌రెడ్డి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్, వైఎస్సార్‌సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వి.విజయసాయిరెడ్డి, వైఎస్సార్‌సీపీ ఉత్తరాంధ్ర రీజనల్‌ కోఆర్డినేటర్‌...

Read more

చంద్రబాబు కుట్రలు ఫలించవు: వైవీ సుబ్బారెడ్డి

ఉత్తరాంధ్రలో సిద్దం సభకు ఊహించని రెస్పాన్స్ వచ్చిందని వైఎస్సార్‌సీపీ ఉత్తరాంధ్ర ఇన్‌ఛార్జ్‌ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. మంగళవారం ఆయన తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతూ, రానున్న రోజుల్లో మరో మూడు సభలను నిర్వహిస్తామని వెల్లడించారు. ఏలూరు, అనంతపురంతో పాటు నెల్లూరు లేదా ఒంగోలులో...

Read more

టీడీపీలో నా పరిస్థితే ప్రశ్నార్థకంగా మారింది… ఇంక మీకేం చేయగలను?

టీడీపీ – జనసేన పార్టీలకు సంబంధించినంత వరకూ రాజమహేంద్రవరం రూరల్‌ రాజకీయం రంజుగా మారుతోంది. ఇక్కడి ఎమ్మెల్యే అభ్యర్థిత్వంపై కొనసాగుతున్న పీటముడి ఇంకా వీడటం లేదు. ఇక్కడి నుంచి తాను పోటీ చేస్తానని జనసేన నుంచి ఆ పార్టీ ఉమ్మడి తూర్పు...

Read more

చంద్రబాబుకు టీడీపీ నేత ఆలపాటి షాక్‌

మాజీ సీఎం చంద్రబాబుకు టీడీపీ నేత ఆలపాటి రాజేంద్రప్రసాద్‌ షాక్‌ ఇచ్చారు. గుంటూరు జిల్లా చేబ్రోలులోని వడ్లమూడిలో ‘రా కదలిరా’ సభలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని ఆయన పొగిడారు. ఏపీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయగలిగిన సత్తా ఉన్న నాయకుడు సీఎం...

Read more

వైసీపీ దౌర్జన్యాలను అరికట్టండి

వైసీపీ నాయకులుగా చెప్పుకొంటూ పలువురు దౌర్జన్యాలు కొనసాగిస్తున్నారని, అలాంటి వారిపై చర్యలు తీసుకోవా లని కారుడిపల్లి గ్రామస్థులు వాపోయారు. ఈ మేరకు సోమవారం తహసీల్దార్‌ స్వర్ణలతకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కారుడిపల్లి వాసులు మాట్లాడుతూ... మండలంలోని రామచంద్రాపురానికి చెందిన వైసీపీ...

Read more
Page 117 of 169 1 116 117 118 169

Welcome Back!

Login to your account below

Create New Account!

Fill the forms below to register

Retrieve your password

Please enter your username or email address to reset your password.