ఇంటెలిజెన్స్ డీజీ నేతృత్వంలో ఫోన్ ట్యాపింగ్
ఇంటెలిజెన్స్ డీజీ సీతారామాంజనేయులు నేతృత్వంలో ప్రతిపక్ష నేతల ఫోన్లు ట్యాపింగ్కు గురవుతున్నాయని తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు బోండా ఉమామహేశ్వరరావు ఆరోపించారు. శనివారం విజయవాడలోని ఏ1 కన్వెన్షన్ హాల్లో ...