వైకాపా పాలనలో విద్యావ్యవస్థ పతనాన్ని ఎదుర్కొంది
టీడీపీ పొలిట్బ్యూరో సభ్యుడు కాలవ శ్రీనివాసులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి నాలుగున్నరేళ్లుగా సంస్కరణల పేరుతో విద్యావ్యవస్థను నిర్వీర్యం చేశారని ఆరోపించారు. సోమవారం అనంతపురం జిల్లా టీఈడీపీ కార్యాలయంలో ...