జగనన్న ఒక్కడే రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేస్తున్నాడు
రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే జగన్ ముఖ్యమంత్రి కావాలని బుక్కరాయసముద్రంలో ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి ఉద్ఘాటించారు. నియోజకవర్గంలోని వైఎస్ఆర్సీపీ నాయకులు, గ్రామస్తులు నిర్వహించిన సంబరాలతో 'గడప గడపకు మన ...