విద్యుత్ షాక్ తో జేఎల్ఎం మృతి
గుత్తిలోని కుమ్మెట గ్రామంలో బుధవారం జూనియర్ లైన్మెన్ నరేష్రెడ్డి(28) ట్రాన్స్ఫార్మర్పై పనిచేస్తుండగా విద్యుదాఘాతంతో మృతిచెందిన విషాద సంఘటన చోటుచేసుకుంది. రైతు తిరుపాల్ పొలంలో ఉన్న ట్రాన్స్ఫార్మర్లో లోపం ...
గుత్తిలోని కుమ్మెట గ్రామంలో బుధవారం జూనియర్ లైన్మెన్ నరేష్రెడ్డి(28) ట్రాన్స్ఫార్మర్పై పనిచేస్తుండగా విద్యుదాఘాతంతో మృతిచెందిన విషాద సంఘటన చోటుచేసుకుంది. రైతు తిరుపాల్ పొలంలో ఉన్న ట్రాన్స్ఫార్మర్లో లోపం ...
గుంతకల్లు రూరల్లో రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొని మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. గుంతకల్లు మండలం దంచర్లకు చెందిన ఆంజనేయులు(52), పాతకొత్తచెరువుకు చెందిన బాలకృష్ణ ఇద్దరూ ...
మండలంలోని చిక్కేపల్లిలో శుక్రవారం ఉదయం పెద్దపప్పూరులో నాగేశ్వర్రెడ్డి (47) అనే వ్యక్తి విద్యుదాఘాతంతో మృతి చెందాడు. పోలీసుల కథనం ప్రకారం.. రెడ్డి కొత్త ఇంటి నిర్మాణంలో ఉన్నాడు. ...
గుంతకల్లు టౌన్లో ద్విచక్రవాహనం ఢీకొన్న ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందగా, మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసుల కథనం ప్రకారం.. వైఎస్ఆర్ జిల్లా కడపకు చెందిన ...
డి హీరేహాళ్(రాయదుర్గం): బళ్లారి-బెంగళూరు జాతీయ రహదారిపై శుక్రవారం తెల్లవారుజామున డి హీరేహాల్ మండల కేంద్రం పోలీస్ స్టేషన్ సమీపంలో ట్రాఫిక్ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆటోడ్రైవర్ ...
© 2024 మన నేత