Naresh Kumar

Naresh Kumar

రేపు సీఎం జగన్‌ కర్నూలు, గుంటూరు జిల్లాల పర్యటన

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈనెల 15వతేదీన కర్నూలు, గుంటూరు జిల్లాల్లో పర్యటించనున్నారు. కర్నూలులో ఎమ్మిగనూరు ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి మనవడి వివాహానికి సీఎం హాజరవుతారు. అదేరోజు మధ్యాహ్నం తర్వాత గుంటూరు జిల్లా ఫిరంగిపురంలో వలంటీర్ల అభినందన సభలో సీఎం జగన్‌ పాల్గొననున్నారు. ఉదయం...

Read more

ఏపీకి రిలయన్స్‌, బిర్లా భారీ పెట్టుబడులు.. నేడు శంకుస్థాపన చేయనున్న సీఎం జగన్‌

ఆంధ్రప్రదేశ్‌ పారిశ్రామిక రంగ అభివృద్ధిలో మరో కీలక ఘట్టానికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేడు శ్రీకారం చుడుతున్నారు. రిలయన్స్‌ బయో ఎనర్జీ, ఆదిత్య బిర్లా గ్రూప్‌తోపాటు పలు సంస్థలు రాష్ట్రంలో నెలకొల్పుతున్న పరిశ్రమలకు ముఖ్యమంత్రి జగన్‌ బుధవారం తన క్యాంపు కార్యాలయం...

Read more

రానున్న ఎన్నికల్లో విజయమే లక్ష్యం

రానున్న ఎన్నికల్లో వైఎస్సార్‌కాంగ్రెస్‌పార్టీ విజయమే లక్ష్యంగా ముందుకు సాగు­తు­­న్నా­మని రాజ్యసభ సభ్యుడు, వైఎస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ రీజినల్‌ కో –ఆర్డినేటర్‌ విజయ­సాయిరెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం గుంటూరులోని వైఎస్సార్‌ సీపీ కార్యాలయంలో గుంటూరు పార్లమెంట్‌ నియోజకవర్గ పరిధిలోని సమన్వయ­కర్తలతో సమీక్షాసమావేశం జరిగింది. అనంతరం...

Read more

ఎగ్జామ్‌ పెట్టి ఏడాది దాటింది బ్రో!

రాష్ట్రంలో ప్రస్తుతం ఖాళీగా ఉన్న దాదాపు 2.30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి ఏటా జనవరి 1న జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేస్తాం రాబోయే నాలుగేళ్లలో సంవత్సరానికి 6,500 చొప్పున పోలీసు ఉద్యోగాలను భర్తీ చేస్తాం. డిసెంబరులో ఖాళీలను గుర్తించి జనవరిలో...

Read more

వాయిదాలకు డుమ్మా.. అధికార పార్టీ నాయకులకు రిమాండ్‌

ఓ కేసు విషయంలో కోర్టుకు గైర్హాజరైన 19 మంది వైకాపా నాయకులకు రిమాండ్‌ విధిస్తూ అనంతపురం రెండో ప్రత్యేక జ్యుడిషియల్‌ మేజిస్ట్రేట్‌ కోర్టు మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. 2018 సంవత్సరంలో శింగనమల మండలం ఉల్లికల్లు ముంపు బాధితులకు ప్రభుత్వం పరిహారం...

Read more

క్రైస్తవులను మోసగించిన జగన్‌

ఒక్క ఛాన్స్‌ ఇవ్వండంటూ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి అధికారంలోకి వచ్చి రాష్ట్రంలో క్రైస్తవులందరినీ నట్టేట ముంచారని క్రిస్టియన్‌ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు స్వామిదాస్‌ ఆరోపించారు. మంగళవారం తెదేపా జిల్లా కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. 75 వేల మంది పాస్టర్లు ఉంటే 10 శాతం...

Read more

అధైర్య పడొద్దు.. అండగా ఉంటాం

అధైర్యపడొద్దని.. అన్ని విధాలుగా బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని తెదేపా అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి భరోసా కల్పించారు. ‘‘నిజం గెలవాలి’’ కార్యక్రమంలో భాగంగా మంగళవారం ఆమె పుట్టపర్తి, కదిరి నియోజకవర్గాల్లో పర్యటించారు. భువనేశ్వరికి మహిళలు, అభిమానులు అడుగు అడుగడుగునా...

Read more

సమష్టి పోరాటంతో తెదేపా జెండా రెపరెపలాడిద్దాం

రాష్ట్ర ప్రజలు, తెదేపా కార్యకర్తలు చూపే అభిమానమే తమకు రక్ష అని తెదేపా అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి అన్నారు. ‘న్యాయం గెలవాలి’ కార్యక్రమంలో భాగంగా మంగళవారం ఆమె శ్రీసత్యసాయి జిల్లాలో పర్యటించారు. నాడు తెదేపా అధినేత చంద్రబాబు అక్రమ...

Read more

ప్రతి సంవత్సరం ఆడుదాం ఆంధ్రా

సచివాలయ స్థాయి నుంచి క్రీడలను ప్రోత్సహించేందుకు, వ్యాయామంపై అవగాహన పెంపొందించేందుకు ప్రతి సంవత్సరం ‘ఆడుదాం ఆంధ్రా’ పోటీలు నిర్వహిస్తామని సీఎం జగన్‌ పేర్కొన్నారు. విశాఖపట్నంలో మంగళవారం నిర్వహించిన ‘ఆడుదాం ఆంధ్రా’ రాష్ట్రస్థాయి ముగింపు వేడుకల్లో పాల్గొని విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ...

Read more

ఉత్తరాంధ్రకు పట్టిన శని.. జగన్‌

మీ బిడ్డనంటూ ఓట్ల కోసం వస్తున్న జగన్‌మోహన్‌రెడ్డి మాటలు నమ్మితే.. మీ ఆస్తులు కూడా లాగేసుకుంటారని తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ పేర్కొన్నారు. తేనె పూసిన కత్తిలాంటి జగన్‌ మాటలు నమ్మొద్దన్నారు. ఇప్పటికే ఒకసారి నమ్మితే అయిదేళ్లలో పీకల వరకు...

Read more
Page 86 of 169 1 85 86 87 169

Welcome Back!

Login to your account below

Create New Account!

Fill the forms below to register

Retrieve your password

Please enter your username or email address to reset your password.