Naresh Kumar

Naresh Kumar

చెప్పినట్లు ఓటెయ్యాలి.. చెప్పుచేతల్లో మెలగాలి

సొంత పార్టీ ఎంపీలను అధినాయకత్వం చులకనగా చూస్తున్న తీరు వైకాపాలో చర్చనీయాంశమవుతోంది. వారిని పార్లమెంట్‌లో బిల్లులపై ఓటింగ్‌ సందర్భంలో తాము చెప్పినట్లు నడుచుకునే ఓటర్లుగా మాత్రమే పరిగణిస్తోంది. సభలోనూ బయటా ఏ మాత్రం స్వతంత్రంగా వ్యవహరించినా వారిని వెలివేసినట్లుగా చూస్తోంది. ప్రస్తుత...

Read more

ఇస్రోలో సాంకేతిక పోస్టులు

బెంగళూరులోని ఇస్రో, యూఆర్‌ రావు శాటిలైట్‌ సెంటర్‌, ఇస్రో టెలిమెట్రీ ట్రాకింగ్‌ అండ్‌ కమాండ్‌ నెట్‌వర్క్‌- 224 పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. సైంటిస్ట్‌/ ఇంజినీర్‌-ఎస్సీ: 05టెక్నికల్‌ అసిస్టెంట్‌: 55సైంటిఫిక్‌ అసిస్టెంట్‌: 06లైబ్రరీ అసిస్టెంట్‌: 01టెక్నీషియన్‌-బి/ డ్రాఫ్ట్స్‌మ్యాన్‌-బి: 142ఫైర్‌మ్యాన్‌-ఎ: 03కుక్‌: 04లైట్‌...

Read more

నేడు పుట్టపర్తి, కదిరి నియోజకవర్గాల్లో నారా భువనేశ్వరి పర్యటన

నిజం గెలవాలి కార్యక్రమంలో భాగంగా తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి మంగళవారం పుట్టపర్తి, కదిరి నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. చంద్రబాబు అరెస్టుతో తల్లడిల్లి మృతి చెందిన కుటుంబాలను ఆమె పరామర్శించి, ఓదార్చి.. వారికి ఆర్థిక సహాయం అందించనున్నారు....

Read more

టైమ్ పాస్ చేయడానికే ఏపీ రాజకీయాల్లోకి వైఎస్ షర్మిల..!

ఆంధ్ర యూనివర్సిటీ జూబ్లీ గ్రౌండ్లో జరుగుతున్న ఆడుదాo ఆంధ్ర ..కబడ్డీ పోటీలను మంత్రి రోజా వీక్షించడంతో పాటు కబడ్డీ ఆడారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. టీడీపీ అధినేత చంద్రబాబు పుణ్యమా అని రాష్ట్రానికి ఏమీ లేకుండా పోయిందని.. క్రీడలను ఎలాంటి అభివృద్ధి...

Read more

ఆదర్శవంతంగా అభివృద్ధి

ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో ఆదర్శవంతంగా అభివృద్ధి పనులు సాగుతున్నట్లు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. సోమవారం పులిచెర్ల మండలంలో సుమారు రూ.60 కోట్ల అభివృద్ధి పనులకు డిప్యూటీ సీఎం నారాయణస్వామితో కలిసి ప్రారంభోత్సవం చేశారు. ముందుగా రూ.5లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన...

Read more

‘ట్యాబ్‌’.. హ్యాట్సాఫ్‌!

ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులు ఉన్నతంగా రాణించాలి.. పోటీ ప్రపంచంలో మేటిగా నిలబడాలి.. కార్పొరేట్‌ స్కూళ్లను అధిగమించేలా మార్కులు సాధించాలి.. విజ్ఞాన సముపార్జనలో ముందడుగు వేయాలి.. ఇదే లక్ష్యంతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విప్లవాత్మకమైన మార్పులతో విద్యావ్యవస్థను తీర్చిదిద్దుతున్నారు. అందులో భాగంగా 8వ...

Read more

జగనన్నతోనే విద్యా సాధికారత

టీడీపీ హయాంలో పూర్తిగా నిర్వీర్యమైన విద్యావ్యవస్థను అధికారం చేపట్టగానే గాడిలో పెట్టిన సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితోనే విద్యా సాధికారిత సాధ్యమని ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి అన్నారు. వైఎస్సార్‌ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో ధర్మవరంలో సోమవారం నిర్వహించిన ‘విద్యార్థుల సాధికారత జగనన్నతో...

Read more

జేసీ సోదరులది ఆటవిక సంస్కృతి

అధికారంలో ఉన్నన్నాళ్లూ దోపిడీ, దౌర్జన్యాలతో రెచ్చిపోయిన జేసీ సోదరులు ఇంకా ఆటవిక సంస్కృతిని కొనసాగిస్తున్నారని ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ధ్వజమెత్తారు. మండలంలోని సజ్జలదిన్నె గ్రామంలో సోమవారం ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ కోర్టుల్లో కేసు పత్రాలను...

Read more

ఈ ఎన్నికలే బాబుకు ఆఖరు

నమ్మిన వారికి వెన్నుపోటు పొడిచే టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుకు రాబోవు ఎన్నికలే చివరివి కానున్నాయని అనంతపురం పార్లమెంట్‌, ఉరవకొండ నియోజకవర్గ వైఎస్సార్‌ సీపీ సమన్వయకర్తలు ఎం.శంకరనారాయణ, వై.విశ్వేశ్వరరెడ్డి, పార్టీ అధ్యక్షుడు పైలా నరసింహయ్య ధ్వజమెత్తారు. ఎన్నికల తర్వాత టీడీపీ పూర్తిగా...

Read more

రూల్స్ మారాలి.. రూలింగూ మారాలి

ఇన్నాళ్లూ ఒకలెక్క… ఇకనుంచి ఇంకోలెక్క … వాళ్లొచ్చాక.. ప్రతి లెక్కా పక్కా.. అప్పట్లా ఇప్పుడూ నడిపిస్తాం అంటే కుదరదు… టర్మ్స్ మీరు డిసైడ్ చేసే కాలం పోయింది.. మేము రూల్స్ రాస్తాం.. మీరు పాటించాలి అనే పరిస్థితి వచ్చింది.. ఇది కాస్త...

Read more
Page 87 of 169 1 86 87 88 169

Welcome Back!

Login to your account below

Create New Account!

Fill the forms below to register

Retrieve your password

Please enter your username or email address to reset your password.