Naresh Kumar

Naresh Kumar

చిలమత్తూరు మండలంలో నేటి ప్రధాన వార్తలు…

1."కుషావతి"లో ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ సీజ్ఇసుక ట్రాక్టర్ ను అడ్డుకున్న మహిళ రైతు..ట్రాక్టర్ వదిలేసి పారిపోయిన ఇసుకాసురులుసీజ్ చేసిన పోలీసు లుఅప్పన్నపల్లి సమీపంలో 2.యువకుడు ఆత్మహత్యకోడూరు పంచాయతీ కందూరు పర్తిలో ఘటన…ఆత్మహత్యకు గల కారణాలు విచారిస్తున్న పోలీసులు 3.లోకేష్ కు ఘన...

Read more

తప్పుడు పత్రాలు సృష్టించి భూమిని కాజేస్తున్న భూకబ్జాదారులు

ఆ. ప్ర. ఎరుకల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు K.B.శంకరయ్య గారి ఆధ్వర్యంలో 06/03/2024 నాడు లేపాక్షి మండల తాహిసీల్దార్ గారికి లేపాక్షి మండలం పులమితి పంచాయితీ లో 2001 సం" లో ఎరుకల కులస్థులకు నివాస గృహ...

Read more

జిల్లా ఎస్పీ శ్రీ ఎస్వీ మాధవ్ రెడ్డి ఐపీఎస్ గారి ఆదేశాలతో విస్తృతంగా బోర్డర్ చెక్పోస్టులలో వాహనాల తనిఖీలు..

కర్ణాటక ఆంధ్ర సరిహద్దులో ఉన్న కొడికొండ బోర్డర్ చెక్పోస్టుల్లో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. హిందూపురం డి.ఎస్.పి మంగళవారం సాయంత్రం కోడికొండ చెక్ పోస్ట్ తనిఖీలు నిర్వహించారు. వాహన తనిఖీలు ఏ విధంగా చేపడుతున్నారు, ప్రతి వాహనాన్ని క్షుణంగా తనిఖీ చేయాలని సిబ్బందిని...

Read more

సీఎం జగన్‌తోనే బీసీలకు రాజ్యాధికారం

సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డితోనే బీసీలకు రాజ్యాధికారం సాధ్యమైందని వైఎస్సార్‌ సీపీ అనంతపురం పార్లమెంట్‌ సమన్వయకర్త మాలగుండ్ల శంకర్‌ నారాయణ అన్నారు. వైఎస్సార్‌ సీపీ అధికారంలోకి వచ్చాక పెద్ద ఎత్తున పదవులు ఇచ్చి బలమైన వర్గాలుగా తీర్చిదిద్దారని కొనియాడారు. స్థానిక జిల్లా...

Read more

అభివృద్ధి చేసి చూపించాం

దశాబ్దాలుగా వెనుకబడిన రాప్తాడు నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసి చూపించామని ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి అన్నారు. బుధవారం వైఎస్సార్‌సీపీ హిందూపురం పార్లమెంట్‌ సమన్వయకర్త బోయ శాంతమ్మతో కలసి అనంతపురం రూరల్‌ మండలం తాటిచెర్లలో ఆయన ఎన్నికల శంఖారావం పూరించారు. జెడ్పీ...

Read more

జేసీ బ్రదర్స్‌ చేయలేనిది చేసి చూపించాం

నాలుగు దశాబ్దాల రాజకీయ జీవితంలో జేసీ సోదరులు చేయలేని అభివృద్ధిని వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఏర్పాటైన ఈ ఐదేళ్లలో చేసి చూపించాం. ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలను చేరువ చేయడంలో భాగంగా స్థానిక ప్రభుత్వాస్పత్రిని వంద పడకలకు పెంచేలా చర్యలు తీసుకున్నాం. నివేదికలు...

Read more

వంటగ్యాస్ పై అదనపు చార్జీలు వసూలు చేయరాదు : జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్

వంట గ్యాస్ సిలిండర్ పై వినియోగదారుల బిల్లులో ఉన్న మొత్తం కంటే అదనంగా చార్జీలు వసూలు చేయరాదని జిల్లా జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్ డీలర్లను హెచ్చరించారు. బుధవారం సాయంత్రం కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాల్ లో జిల్లా పౌరసరఫరాల...

Read more

భువనేశ్వరి పర్యటనను జయప్రదం చేయండి

నియోజక వర్గంలోని గుత్తి మండలంలో గురువారం నారా భువనేశ్వరి పర్యటనను జయప్రదం చేయాలని మాజీ ఎమ్మెల్యే జితేంద్రగౌడు పేర్కొన్నారు. మంగళవారం సాయంత్రం ఆయన తన క్యాంపు కార్యాలయంలో పార్టీ శ్రేణుల సమా వేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ...

Read more

ఎస్సీల ద్రోహి..జగన్ రెడ్డి

ఎన్నికలకు ముందు ఎస్సీలు... నా మేనమా మలు అని చెప్పుకున్న వైఎస్‌ జగన్ రెడ్డి.. అధికారంలోకి వచ్చాక ఎస్సీల ద్రోహిగా మారారని జనసేన జిల్లా అధ్యక్షుడు టీసీ వరుణ్‌ మండిపడ్డారు. మంగళవారం ఎస్సీ, ఎస్టీ ప్రజా సమైఖ్య ఆధ్వర్యంలో నిర్వహిం చిన...

Read more

టీడీపీ గెలుపు ఖాయం

రానున్న ఎన్నికలలో శింగనమల నియోజకవర్గంలో టీడీపీ గెలుపు ప్రభంజనం ఖాయమని ఆ పార్టీ అభ్యర్థి బండారు శ్రావణిశ్రీ ధీమా వ్యక్తం చేశారు. మంగళవారం శింగనమల మండలంలోని రాచేపల్లి గ్రామం లో బాబూ ష్యూరిటీ.. భవిష్యత గ్యారెంటి కార్యాక్రమంలో భాగంగా ఎన్నికల ప్రచారం...

Read more
Page 52 of 169 1 51 52 53 169

Welcome Back!

Login to your account below

Create New Account!

Fill the forms below to register

Retrieve your password

Please enter your username or email address to reset your password.