Naresh Kumar

Naresh Kumar

AP RS , APRJC , APRDC లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల అయ్యింది

5వ తరగతికి 50 గురుకులాలు ఉన్నాయి , మొత్తం 3920 సీట్లు ఉన్నాయి 6,7,8 తరగతిలో 575 సీట్లు ఉన్నాయి APRJC ఇంటర్ లో 1080 సీట్లు డిగ్రీ గురుకులం లో 152 సీట్లు ఉన్నాయి. అప్లై చివరి తేదీ :...

Read more

నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టిన పథకాలను వివరిస్తున్నకే లక్ష్మణ్ గారు

ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు కే లక్ష్మణ్ గారు ఆదేశాల మేరకు అలాగే మన రాష్ట్ర అధ్యక్షులు రొంగల గోపి శ్రీనివాస్ గారు ఆదేశాల మేరకు హిందూపురం నియోజకవర్గంలో హిందూపురం రూరల్ మండలం తూముకుంట పంచాయతీ గోళాపురం గ్రామంలో ఓబీసీ మోర్చా...

Read more

శ్రీ శ్రీ కళావేదిక ఆధ్వర్యంలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు

ముఖ్య అతిథిగా హిందూపురం ఐసిడిఎస్ సిడిపిఓ రెడ్డి రమణమ్మ శ్రీశ్రీ కళావేదిక చైర్మన్ డా.కత్తిమండ ప్రతాప్ సారథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువజన అధ్యక్షులు వడ్డి సుధాకర్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు దేమకేతేపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఘనంగా...

Read more

BC Boys హాస్టల్ ని సందర్సించిన ప్రభుత్వ SC, ST. విజిలెన్స్ &మానిటరింగ్ కమిటీ సభ్యులు K.B.శంకరయ్య

పర్యవేక్షణ లో భాగంగా 07/03/2024 గురువారం నాడు శ్రీ సత్యసాయి జిల్లా లేపాక్షి మండలం కంచిసముద్రం రోడ్డు నందు ఉన్న BC Boys హాస్టల్ ని రాత్రి 7.30 నుండి 8 గంటల మధ్యన సందర్శించడం జరిగింది అక్కడ అనేక సమస్యలు...

Read more

‘పేదల ఆకలి తెలియని జగన్‌’

అన్న క్యాంటీన్‌లను తొలగించి పేదల ఆకలిని రెట్టింపు చేసిన జగన్‌కు ప్రజలు ఓటుతో బుద్ధి చెప్పాలని నారా భువనేశ్వరి పేర్కొన్నారు. గుత్తి మండలంలోని బేతాపల్లి, ధర్మాపురం గ్రామాల్లో గురువారం నిజం గెలవాలి కార్యక్రమం నిర్వహించారు. ధర్మాపురంలో ఆంజనేయ, బేతాపల్లిలో జయమ్మ కుటుంబ...

Read more

ఆమెపై అంతులేని నిర్లక్ష్యం

అపరిష్కృత డిమాండ్ల సాధనకు అంగన్‌వాడీలు సుదీర్ఘంగా సమ్మె చేసినా ప్రభుత్వం కనికరం చూపలేదు. సరికదా.. ఎస్మా చట్టం ప్రయోగంతో బెదిరించింది. ఉద్యోగాలు తొలగిస్తామంటూ భయపెట్టారు. తప్పని పరిస్థితిలో విధుల్లో చేరినా ఏ సమస్యా తీర్చలేదు. అనంత, శ్రీసత్యసాయి జిల్లాల పరిధిలోని 5,126...

Read more

కరవు ప్రాంతాన్ని కార్ల జిల్లాగా మార్చాం

‘‘అనంతపురం జిల్లా అంటే మా కుటుంబానికి చాలా ప్రేమ. ఈ ప్రాంత అభివృద్ధికి చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కృషి చేశారు. కియా ఫ్యాక్టరీని తీసుకొచ్చి 50 వేల మందికి ఉపాధి కల్పించారు’’ అని తెదేపా ;ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ తెలిపారు. శంఖారావం...

Read more

దళితులపై వైకాపా దమనకాండ

అనంతపురం జిల్లా రాప్తాడులో వైకాపా నాయకులు రెచ్చిపోయారు. అనంతపురం నగరానికి ఆనుకుని ఉన్న రాప్తాడు నియోజకవర్గం ప్రసన్నాయపల్లిలోని దళితుల కాలనీలో బుధవారం రాత్రి ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి అనుచరులు విధ్వంసం సృష్టించారు. కాలనీలోని పూరి గుడిసెలను తగలబెట్టారు. అడ్డొచ్చిన దళితులపై విచక్షణరహితంగా...

Read more

ప్రభుత్వ పథకాలను సక్సెస్‌ చేసింది ఉద్యోగులే

రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రవేశపెట్టిన పథకాలను సక్సెస్‌ చేసింది ప్రభుత్వ ఉద్యోగులేనని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవ హారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. ఉద్యోగులూ ప్రభుత్వంలో భాగమేనని, ప్రభుత్వం ఏర్పాటు లో, పరిపాలనలో...

Read more

బాబుకు సంకటం.. నాలుగింటిపై పీటముడి

ఉమ్మడి అనంతపురం జిల్లాలో నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీడీపీ అభ్యర్థులెవరో చంద్రబాబు తేల్చలేకపోతున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో సరైన అభ్యర్థులు దొరక్క సతమతమవుతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ప్రకటించిన స్థానాల్లో అసమ్మతులు తీవ్ర స్థాయిలో విరుచుకు పడుతున్నారు. అభ్యర్థులకు వ్యతిరేకంగా రోడ్లెక్కారు. చంద్రబాబు...

Read more
Page 51 of 169 1 50 51 52 169

Welcome Back!

Login to your account below

Create New Account!

Fill the forms below to register

Retrieve your password

Please enter your username or email address to reset your password.