Naresh Kumar

Naresh Kumar

దేశాన్ని ఆర్థికశక్తిగా మారుస్తున్న ప్రధాని మోదీ

దేశాన్ని బలమైన ఆర్థికశక్తిగా రూపొందించేందుకు ప్రధాని నరేంద్రమోదీ కృషిచేస్తున్నారని భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి పేర్కొన్నారు. మోదీ ప్రధాని కాకముందు ప్రపంచంలో మన దేశ ఆర్థిక వ్యవస్థ 11వ స్థానంలో ఉండగా, ఇప్పుడు 5వ స్థానానికి చేరిందని తెలిపారు. మోదీ...

Read more

రాష్ట్రానికి ఆదర్శం పులివెందుల

పులివెందుల పట్టణం రాష్ట్రానికే ఆదర్శమని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. వైయస్‌ఆర్‌ జిల్లా పులివెందులలో రూ.861.84 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులను సోమవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సొంతగడ్డపై ముఖ్యమంత్రిగా మీ ముందు నిలిచానంటే మీ అందరి అభిమానం, ఆశీస్సులే...

Read more

‘ఖాతాల్లో డబ్బు పడుతుంటే సమావేశాలకు ఎందుకు ఉంటారు?’

‘ఎవరి ప్రమేయం లేకుండా పథకాల సొమ్ము మీ ఖాతాల్లో పడిపోతుంటే మా సమావేశాలకు మీరెందుకు ఉంటారు’ అని రాష్ట్ర రెవెన్యూమంత్రి ధర్మాన ప్రసాదరావు వ్యాఖ్యానించారు. శ్రీకాకుళంలో సోమవారం చేనేత కుటుంబాలతో ఆత్మీయ సమావేశం, వైఎస్‌ఆర్‌ చేయూత చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆయన...

Read more

గడప గడపకు.. బోల్తా!

ముఖ్యమంత్రి జగన్‌కు తాడేపల్లిలో రాజప్రాసాదం, దాని పక్కనే పేదల గుడిసెలు తొలగించి ప్రభుత్వ ఖర్చుతో నిర్మించిన నాలుగు వరసల రహదారులు, ఇంటి నుంచి కదిలితే రెండు హెలికాప్టర్లు.. ఇలా ఎన్నెన్ని సదుపాయాలో! జగన్‌కు ఓట్లేసిన ప్రజలు అవస్థలు పడుతుంటే.. ఆయన మాత్రం...

Read more

పొత్తు ‘లెక్క’ తేలింది

తెదేపా, జనసేన, భాజపా మధ్య పొత్తు లెక్క తేలింది. సీట్ల సర్దుబాటు కొలిక్కి వచ్చింది. తెదేపా 144, జనసేన 21, భాజపా 10 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయించాయి. లోక్‌సభ స్థానాల్లో తెదేపా 17, భాజపా 6, జనసేన 2...

Read more

175 ఎమ్మెల్యేలు, 25 ఎంపీలు గెలుస్తాం

రానున్న ఎన్నికల్లో ఎంతమంది ఎన్ని పొత్తులతో వచ్చినా నష్టంలేదని, 175 ఎమ్మెల్యేలతో పాటు 25 ఎంపీ స్థానాలను గెలుచుకోవడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ నేత, రాజ్యసభ సభ్యుడు వి.విజయ­సాయిరెడ్డి చెప్పారు. బాపట్ల జిల్లా కొరిశపాడు మండలంలోని పి.గుడిపాడు...

Read more

మహిళల ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన పార్టీ తెలుగుదేశం

మహిళల ఆత్మగౌరవాన్ని నిలబెట్టి, వారి ఆర్థిక స్వావలంబనకు నిరంతరం కృషి చేసింది తెలుగుదేశమని ఆ పార్టీ అధినేత చంద్రబాబు పేర్కొన్నారు. విద్యా, ఉద్యోగాల్లో మహిళా రిజర్వేషన్లు వంటి విప్లవాత్మక నిర్ణయాలతో వారి జీవితాల్లో వెలుగులు నింపిందని గుర్తుచేశారు. మహిళా దినోత్సవం సందర్భంగా...

Read more

ఉపాధ్యాయినులకు, వాలంటీర్లకు తాయిలాలు

ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో వైకాపా నాయకులు వివిధ వర్గాల ఓటర్లకు తాయిలాలతో ఎరవేస్తున్నారు. చిత్తూరు జిల్లాలో మంత్రి రోజా తన నియోజకవర్గంలోని ఉపాధ్యాయినులకు ‘మహిళా దినోత్సవ’ కార్యక్రమం పేరుతో చీర, జాకెట్లను అందజేశారు. పైగా ఈ కార్యక్రమానికి రాకుంటే చర్యలు ఉంటాయని...

Read more

మాది మహిళా పక్షపాత ప్రభుత్వం

‘అంతర్జాతీయ మహిళా దినోత్సవం ముందు రోజు ‘చేయూత’ పథకం ద్వారా అక్కచెల్లెమ్మలకు ఆర్థిక సాయం చేయడం సంతోషంగా ఉంది. గత 58 నెలల పాలనలో వారి ఆర్థిక సాధికారతే లక్ష్యంగా ముందడుగు వేశాం. దేశంలో మరే ప్రభుత్వం చేయని విధంగా చేయూతనిచ్చాం....

Read more

రూ.50 వేలకు మించి నగదు తీసుకెళ్లడం నిషేధం

ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లో ఉన్న సమయంలో.. పోటీలో ఉండే అభ్యర్థులు, వారి ఏజెంట్లు, రాజకీయ పార్టీల కార్యకర్తలు రూ.50 వేలకు మించి నగదు, రూ.10 వేల కంటే ఎక్కువ విలువైన వస్తువులను రవాణా చేయటం నిషిద్ధమని రాష్ట్ర ప్రధాన ఎన్నికల...

Read more
Page 50 of 169 1 49 50 51 169

Welcome Back!

Login to your account below

Create New Account!

Fill the forms below to register

Retrieve your password

Please enter your username or email address to reset your password.