హవ్వ.. వారసులు మీరా!
‘జలయజ్ఞం పేరుతో వైఎస్ రాజశేఖర్రెడ్డి కట్టిన ప్రాజెక్టులను పట్టించుకోవడం లేదు. నిర్వహణకు కనీసం నిధులివ్వడం లేదు. అటువంటి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆయనకు వారసులు ఎలా అవుతారు. రాజశేఖర్రెడ్డి ఆశయాలను ఎలా నిలబెడతారు..’ అని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్.షర్మిల ప్రశ్నించారు....
Read more









