Naresh Kumar

Naresh Kumar

హవ్వ.. వారసులు మీరా!

‘జలయజ్ఞం పేరుతో వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి కట్టిన ప్రాజెక్టులను పట్టించుకోవడం లేదు. నిర్వహణకు కనీసం నిధులివ్వడం లేదు. అటువంటి ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి ఆయనకు వారసులు ఎలా అవుతారు. రాజశేఖర్‌రెడ్డి ఆశయాలను ఎలా నిలబెడతారు..’ అని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌.షర్మిల ప్రశ్నించారు....

Read more

ప్రభుత్వ భవనాలపైనా.. వైకాపా ప్రచారం

వైకాపా ప్రచార పిచ్చి రోజురోజుకు ముదురుతోంది. ప్రభుత్వ నిధులతో ఏర్పాటు చేసిన భవనాలనూ వైకాపా నాయకులు వదలడం లేదు. బత్తలపల్లి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పక్కన నూతనంగా నిర్మించిన రైతు భరోసా కేంద్రం-2 భవనంపై మా నమ్మకం నువ్వే...

Read more

పెద్దిరెడ్డి సోదరులు…పీలేరును పీక్కుతింటున్నారు!

మంత్రి పాపాల పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన సోదరుడు, తంబళ్లపల్లె ఎమ్మెల్యే ద్వారకనాథ్‌రెడ్డి పీలేరును పీక్కుతింటున్నారని తెదేపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆరోపించారు. తంబళ్లపల్లె నియోజకవర్గంలో ఖాళీ స్థలం కనిపిస్తే కబ్జా చేసేస్తున్నారని, ఎదురుతిరిగితే కేసులు పెడుతున్నారని విమర్శించారు. పీలేరులో...

Read more

భాజపా అధిష్ఠానం అంగీకరిస్తే.. హిందూపురం ఎంపీగా పోటీ చేస్తా

‘దేశంలోనే హిందూ శబ్దంతో పేరున్న నియోజకవర్గం హిందూపురం మాత్రమే. ఇక్కడి నుంచి ఎంపీగా పోటీచేసి గెలిచి పార్లమెంటుకు వెళ్లి, ఈ ప్రాంత ప్రాధాన్యాన్ని దిల్లీలో చెప్పాలని ఉంది. ఇప్పటికే ఈ విషయాన్ని భాజపా అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లా. వారు అంగీకరిస్తారని ఆశిస్తున్నా.....

Read more

60 శాతం ప్రజలు మా వెంటే

రాష్ట్రంలో 75 రోజుల్లో ఎన్నికల యుద్ధం జరగనుందని.. దానికి నాయకులు, కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని ముఖ్యమంత్రి, వైకాపా అధినేత జగన్‌మోహన్‌రెడ్డి పిలుపునిచ్చారు. ‘నేను చేసిన మంచి కారణంగా చంద్రబాబుతో సహా అందరూ ఓడిపోవాల్సిందే. ప్రతిపక్షాలన్నీ జగన్‌, వైకాపా, పేదవాడి భవిష్యత్తు నాశనం...

Read more

సమరానికి సై

కురుక్షేత్ర యుద్ధానికి తామూ సిద్ధమని తెదేపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. ప్రజలంతా తమ వెంటే ఉన్నారని ధీమా వ్యక్తం చేశారు. శనివారం అనంతపురం జిల్లా ఉరవకొండ, అన్నమయ్య జిల్లా పీలేరులలో ‘రా.. కదలిరా’ బహిరంగసభలలో ఆయన మాట్లాడారు. ‘ఎన్నికల...

Read more

ఉత్తుత్తి శంఖారావమేనా?

ఉత్తరాంధ్ర వేదికగా ఎన్నికల ప్రచారానికి వైకాపా శ్రీకారం చుట్టింది. విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గం పరిధిలోని సంగివలస వద్ద ‘సిద్ధం’ పేరిట శనివారం బహిరంగ సభ నిర్వహించింది. ‘సిద్ధం’ అనగానే జగన్‌ ఏదో కొత్త విషయంతో వస్తారని అంతా ఎదురు చూశారు....

Read more

సీనియర్లకు దిక్కేది?

నమ్మించి నట్టేట ముంచడం అనే దానికి అసలైన నిదర్శనం చంద్రబాబు అని తెలుగుదేశం వర్గాల్లో చర్చ జరుగుతోంది. మూడు దశాబ్దాల పాటు పార్టీ జెండా మోసిన తమకే టికెట్‌ లేదంటే ఇక ఎటు వెళ్లాలి అంటూ అనంతపురం జిల్లా టీడీపీ సీనియర్‌...

Read more

ఆకట్టుకున్న శకటాలు

ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు ఉట్టిపడేలా గణతంత్ర వేడుకలో వివిధ శాఖలు ప్రదర్శించిన శకటాలు ఆకట్టుకున్నాయి. శుక్రవారం అనంతపురం నగరంలోని పోలీసు పరేడ్‌ గ్రౌండ్‌లో నిర్వహించిన గణతంత్ర వేడుకల్లో డీఆర్‌డీఏ– వైఎస్సార్‌ క్రాంతి పథం శకటానికి ప్రథమ బహుమతి దక్కింది. ద్వితీయ...

Read more

పొత్తుతో పవన్‌ చిత్తు ఖాయం

టీడీపీతో అనైతిక పొత్తుతో జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ చిత్తుకావడం ఖాయమని మంత్రి ఉషశ్రీ చరణ్‌ అన్నారు. పవన్‌ను ద్వారా ఓట్లు దండుకుని ముఖ్యమంత్రి కావాలన్నదే చంద్రబాబు లక్ష్యమన్నారు. కానీ రాజకీయ భిక్షపెట్టి, పిల్లనిచ్చిన సొంత మామకే వెన్నుపోటు పొడిచిన చంద్రబాబుకు...

Read more
Page 122 of 169 1 121 122 123 169

Welcome Back!

Login to your account below

Create New Account!

Fill the forms below to register

Retrieve your password

Please enter your username or email address to reset your password.