ప్రధాని మోదీతో సీఎం జగన్ భేటీ
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో సీఎం వైఎస్ జగన్ సమావేశం కానున్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పలు అభివృద్ధి అంశాలపై చర్చించేందుకు సీఎం జగన్ గురువారం రాత్రి ...
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో సీఎం వైఎస్ జగన్ సమావేశం కానున్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పలు అభివృద్ధి అంశాలపై చర్చించేందుకు సీఎం జగన్ గురువారం రాత్రి ...
రాష్ట్రంలో అనేక పథకాలకు తన పేరో లేక తన తండ్రి పేరో పెట్టుకుంటున్న జగన్ ఇప్పుడు వైద్య కళాశాలలనూ వదల్లేదు. కొత్తగా ఏర్పాటు చేసిన 17 వైద్య ...
రాష్ట్రంలో 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు మహిళలకు ఒక్క మంచి పథకం అమలు చేయలేకపోయాడని, టీడీపీని ఓడించేందుకు మహిళలు సిద్ధంగా ఉన్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ ...
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అందిస్తున్న సుపరిపాలనకే ఈ స్థాయిలో ప్రజాదరణ లభిస్తోందని తుడా చైర్మన్, వైఎస్సార్సీపీ చంద్రగిరి నియోజకవర్గ సమన్వయకర్త చెవిరెడ్డి మోహిత్రెడ్డి వెల్లడించారు. బుధవారం మండలంలోని ...
ప్రజల్లో ఉనికి కోల్పోయిన టీడీపీ నేత కాలవ శ్రీనివాసులు ఎన్నికల ముందు కుయుక్తులకు తెరలేపుతున్నారు. వైఎస్సార్ సీపీ నాయకులకు బలవంతంగా తమ పార్టీ కండువాలు వేసి టీడీపీలో ...
టీడీపీ జిల్లా అధ్యక్షుడు బీకే పార్థసారథి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. సొంత పార్టీ నేతలే ఆయనకు మద్దతు పలకడం లేదు. ఇప్పటికే పెనుకొండలో తిరుగుబాటు చేసిన సవితమ్మ ...
‘అల్జీమర్స్ చంద్రబాబు.. ఆల్ జీరో టీడీపీ’ అని ఏపీ సమాచార శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ ఎద్దేవా చేశారు. మంచిని వినలేని విఫల ప్రతిపక్షమని రాష్ట్ర ...
రాష్ట్ర ప్రభుత్వం ‘చేయూత’ను ఇచ్చి ‘ఆసరా’గా నిలవడంతో పేద మహిళలు మహారాణులుగా ఆత్మస్థైర్యంతో ముందుకు సాగుతున్నారు. ‘ఒక సమాజం పురోగతిని.. ఆ సమాజంలోని మహిళలు సాధించిన పురోగతి ...
గ్రామీణ విద్యార్థులకు నాణ్యమైన సాంకేతిక విద్య అందించేందుకు రాయదుర్గం వాల్మీకినగర్లో ఏర్పాటు చేసిన ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల వైకాపా పాలకుల నిర్లక్ష్యపు నీడలో కొట్టుమిట్టాడుతోంది. పూర్తి చేసుకున్న ...
రేషన్ బియ్యం ఇవ్వాలంటే ఏడాదికి రూ.4,600 కోట్లు అవసరమని సీఎం జగన్ మంగళవారం శాసనసభలో చెప్పారు. కందిపప్పు, ఉప్పు, నూనెలు, ఇతరత్రా నిత్యావసరాలూ ఇవ్వాలంటే ఏడాదికి కనీసం ...
© 2024 మన నేత