బాదుడే తప్ప బాధలు పట్టవా?
జగన్ ప్రభుత్వంలో ప్రజలకు సురక్షితమైన నీరు కరవైంది. కలుషిత నీరు ప్రజల ప్రాణాలు తోడేస్తోంది. ఇది వైకాపా ప్రభుత్వ వైఫల్యానికి పరాకాష్ఠ కాక ఇంకేమిటి? ఏటా ఆస్తి ...
జగన్ ప్రభుత్వంలో ప్రజలకు సురక్షితమైన నీరు కరవైంది. కలుషిత నీరు ప్రజల ప్రాణాలు తోడేస్తోంది. ఇది వైకాపా ప్రభుత్వ వైఫల్యానికి పరాకాష్ఠ కాక ఇంకేమిటి? ఏటా ఆస్తి ...
పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా శనివారం ఎంపీ మాధవ్ ప్రధానమంత్రి నరేంద్రమోదీని మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ప్రధాని ఎంతో ఆప్యాయంగా ఎంపీ మాధవ్ను పలకరించారు. గత ...
బొమ్మనహాళ్ ఎంపీడీవో కార్యాలయంలో శనివారం జరిగిన ఆసరా చెక్కు పంపిణీ సభ రసాభాసగా మారింది. రాయదుర్గం ఎమ్మెల్యే (అసమ్మతి), ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి, వైకాపా తాజా ...
అసలే తమకు టికెట్లు రాలేదన్న అసంతృప్తిలో ఉన్నారు.. పార్టీ నిర్ణయంపై గుర్రుగా ఉన్నారు.. కొందరు ఎమ్మెల్యేలైతే సీఎం జగన్ పిలిచినా ఆయన్ను కలిసేందుకు రావడం లేదు. అసెంబ్లీ ...
ఆయన నివాసం పాతబస్తీ.. అక్కడే రాజకీయ అరంగేట్రం. రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. మూడోసారి గెలిచేందుకు నియోజకవర్గంలో నగరపాలక సంస్థ నిధులు ధారపోశారు. తమ అధినేత అనూహ్యంగా పక్క ...
రాష్ట్రంలో కుట్ర రాజకీయాలకు కేరాఫ్ చంద్రబాబునాయుడని డిప్యూటీ సీఎం నారాయణస్వామి వెల్లడించారు. శుక్రవారం పాలసముద్రం సింగిల్విండో కార్యాలయం వద్ద ఏటీఎం ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొన్నారు. డిప్యూటీ సీఎం ...
ఆశయాలు, సిద్ధాంతాలు అంటూ తిరిగే పవన్ కళ్యాణ్ అసలు ఆశయం ఏమిటో ఎవరికీ తెలియదని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ ఎద్దేవా చేశారు. కాసేపు బీజేపీతో పొత్తు ...
టీడీపీ జిల్లా అధ్యక్షుడు బీకే పార్థసారథి మహిళా ద్వేషి అని, ఇటీవల ఆయన తన ప్రసంగాల్లో మహిళా ప్రజాప్రతినిధులపై చేసిన అనుచిత వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనమని మహిళా, ...
నాలుగు దశాబ్దాలుగా హిందూపురానికి ఎమ్మెల్యేలుగా టీడీపీకి చెందిన వారే ఉంటున్నా… ఈ ప్రాంత అభివృద్ధికి వారు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం బాధాకరమని హిందూపురం నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త ...
జిల్లాలో గ్లాసు గుర్తు పార్టీ జనసేన ఉనికి ప్రశ్నార్థకంగా మారింది. ఆ పార్టీ నాయకులు సామాజిక మాధ్యమాల్లో హడావుడి చేస్తున్నా…క్షేత్రస్థాయిలో పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది. జిల్లాలో ...
© 2024 మన నేత