ఉపాధ్యాయినులకు, వాలంటీర్లకు తాయిలాలు
ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో వైకాపా నాయకులు వివిధ వర్గాల ఓటర్లకు తాయిలాలతో ఎరవేస్తున్నారు. చిత్తూరు జిల్లాలో మంత్రి రోజా తన నియోజకవర్గంలోని ఉపాధ్యాయినులకు ‘మహిళా దినోత్సవ’ కార్యక్రమం ...
ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో వైకాపా నాయకులు వివిధ వర్గాల ఓటర్లకు తాయిలాలతో ఎరవేస్తున్నారు. చిత్తూరు జిల్లాలో మంత్రి రోజా తన నియోజకవర్గంలోని ఉపాధ్యాయినులకు ‘మహిళా దినోత్సవ’ కార్యక్రమం ...
సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డితోనే బీసీలకు రాజ్యాధికారం సాధ్యమైందని వైఎస్సార్ సీపీ అనంతపురం పార్లమెంట్ సమన్వయకర్త మాలగుండ్ల శంకర్ నారాయణ అన్నారు. వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చాక ...
అధికార దాహంతో అలవిగానీ హామీలిస్తున్నా చంద్రబాబును ఎవరూ నమ్మడం లేదని సీ్త్ర, శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉషశ్రీ చరణ్ అన్నారు. మంగళవారం ఆమె పరిగిలో విలేకరులతో ...
విద్యుత్ సరఫరాలో అంతరాయం తొలగించి వ్యవసాయ పంప్సెట్లకు పూర్తి స్థాయి ఓల్టేజీ అందించేందుకు సీఎం వైఎస్ జగన్ ప్రత్యేక చొరవ చూపుతున్నారని రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్రెడ్డి ...
టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో చంద్రబాబు దోపిడీలో భాగస్వాములై, అవినీతిని కొత్త పుంతలు తొక్కించిన ఆ టీడీపీ నేతలను ఇప్పుడు అదే చంద్రబాబు పాతాళంలోకి తొక్కేస్తున్నారు. చంద్రబాబుకు ...
తనకు రూ.500 కోట్ల ఆస్తులున్నట్లు నిరూపిస్తే మీకే రాసిస్తానంటూ చంద్రబాబుకు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సవాల్ విసిరారు. ‘‘మీరు ఎక్కడ సంతకం చేయమంటే అక్కడ సంతకం ...
చంద్రబాబు ఎన్టీఆర్ను సర్వనాశనం చేశాడని మాజీ మంత్రి కొడాలి నాని మండిపడ్డారు. గుడ్లవల్లేరు మండలం కౌతవరం గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడుతూ, ...
అనంతపురం జిల్లా డి.హీరేహాళ్ మండలం నాగలాపురం, తిమ్మలాపురం, సోమలాపురం గ్రామాల్లో మంగళవారం రాయదుర్గం నియోజకవర్గ వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి మెట్టు గోవిందరెడ్డి తరఫున ఆయన తనయుడు విశ్వనాథ్రెడ్డి, ...
మూడు రాజధానులంటూ ఇన్నాళ్లూ ప్రజలను మభ్యపెడుతున్న ఏపీ సీఎం జగన్.. మరోసారి విశాఖ జపం చేశారు. నగర అభివృద్ధికి పదేళ్ల ప్రణాళిక ఉందని చెప్పారు. చెన్నై, హైదరాబాద్కు ధీటుగా ...
వి.కోటలో పెద్దపంజాణి ఎస్సైగా పనిచేస్తోన్న శ్రీనివాసులు రెచ్చిపోయారు. చరవాణిపై తెదేపా స్టిక్కర్ వేసుకున్నాడనే కారణంతో ఆ పార్టీ కార్యకర్త ముఖంపై బూటు కాలితో తన్నారు. ఎస్సై తీరును ...
© 2024 మన నేత