వైకాపా ఆవిర్భావ దినోత్సవంలో వాలంటీర్లు
గ్రామ వాలంటీర్లు రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొనరాదని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టరు ఆదేశాలు ఇచ్చినా వారు పట్టించుకోవడంలేదు. అనంతపురం జిల్లా విడపనకల్లులో మంగళవారం జరిగిన వైకాపా ఆవిర్భావ ...
గ్రామ వాలంటీర్లు రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొనరాదని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టరు ఆదేశాలు ఇచ్చినా వారు పట్టించుకోవడంలేదు. అనంతపురం జిల్లా విడపనకల్లులో మంగళవారం జరిగిన వైకాపా ఆవిర్భావ ...
‘వరదలొచ్చిన ప్రతిసారి విజయవాడలోని కృష్ణలంక ప్రాంతమంతా మునిగిపోయేది. ఎన్నో ఏళ్లుగా వరదలు వస్తున్నా పేదలను ఎవరూ పట్టించుకోలేదు. గోడను కట్టించలేదు. మీ బిడ్డ ప్రభుత్వం పేదల బాధలను ...
సీఎం జగన్ ప్రచార పిచ్చి తారస్థాయికి చేరింది. బైజూస్ కంటెంట్తో విద్యార్థులకు ఇచ్చిన ట్యాబ్ల్లోనూ ఎన్నికల ప్రచార వీడియోలు ప్రసారం చేస్తున్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఈ ...
ఖాతాలో డబ్బు లేకుండా చెక్కు ఇవ్వడం.. మోసం చేయడమే. అచ్చంగా ఇలాంటి పనే ముఖ్యమంత్రి జగన్ చేశారు. చరిత్రలో ఏ ప్రభుత్వమూ చేయని విధంగా బడ్జెట్ రిలీజ్ ...
‘ఎవరైనా తమ ప్రభుత్వం వస్తే ప్రజలకు మంచి చేస్తాం, అభివృద్ధి చేస్తాం అని చెబుతారు. కానీ టీడీపీ నాయకులు మాత్రం తాము అధికారంలోకి వస్తే వెంటాడి చంపుతామని ...
చంద్రబాబు ఇప్పుడు మూడు పార్టీలతో పొత్తు అంటున్నారని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. ‘ఈ మూడు పార్టీలు 2014లో కూడా ఇలాగే కలిసి మీటింగ్లు పెట్టి, ప్రజలకు ...
గాండ్లపెంట మండల కేంద్రంలో సోమవారం కదిరి శాసనసభ నియోజకవర్గ వైకాపా అభ్యర్థి మగ్బూల్ అహమ్మద్ నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో గ్రామ వాలంటీర్లు, ఉపాధి క్షేత్ర సహాయకులు సిద్ధం ...
అతి తెలివితేటలు ప్రదర్శించడంలో జగన్ ప్రభుత్వాన్ని మించినవారు ఉండరేమో. ముఖ్యమంత్రి తమకు ఇచ్చిన హామీ మేరకు సమాన పనికి సమాన వేతనం చెల్లించాలంటూ పొరుగు సేవల విధానంలో ...
పులివెందుల పట్టణం రాష్ట్రానికే ఆదర్శమని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. వైయస్ఆర్ జిల్లా పులివెందులలో రూ.861.84 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులను సోమవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ...
రానున్న ఎన్నికల్లో ఎంతమంది ఎన్ని పొత్తులతో వచ్చినా నష్టంలేదని, 175 ఎమ్మెల్యేలతో పాటు 25 ఎంపీ స్థానాలను గెలుచుకోవడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ ...
© 2024 మన నేత