వలంటీర్లకు బేషరతుగా క్షమాపణ చెప్పండి
వలంటీర్లపై నీచమైన వ్యాఖ్యలు చేసినందుకు బేషరత్తుగా వారికి క్షమాపణ చెప్పాలని టీడీపీ నాయకులకు తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి హితవు పలికారు. ఈ మేరకు సోమవారం ఆయన ...
వలంటీర్లపై నీచమైన వ్యాఖ్యలు చేసినందుకు బేషరత్తుగా వారికి క్షమాపణ చెప్పాలని టీడీపీ నాయకులకు తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి హితవు పలికారు. ఈ మేరకు సోమవారం ఆయన ...
ఐదేళ్ల పాటూ కనీసం ఒక్క పనీ చేయకపోవడంతో ఊళ్లలో తిరగలేక పోతున్నామని పలువురు వైకాపా ఎంపీపీలు, సర్పంచులు స్పీకర్ తమ్మినేని సీతారాం ఎదుట ఆవేదన వ్యక్తంచేశారు. శ్రీకాకుళం ...
సార్వత్రిక ఎన్నికల్లో కచ్చితంగా ప్రజాక్షేత్రంలో ఉంటానని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు తెలిపారు. నరసాపురం స్థానాన్ని పొత్తులో భాగంగా భాజపాకు కేటాయించగా.. ఆ పార్టీ భూపతిరాజు శ్రీనివాసవర్మను అభ్యర్థిగా ...
టీడీపీతో పొత్తు పెట్టుకున్న జనసేనకు చంద్రబాబు ఇచ్చిందే ప్రాప్తం అన్నట్లుగా పరిస్థితి తయారైంది. చంద్రబాబు ఎన్ని సీట్లు ఇస్తానంటే అవే మహా ప్రసాదంగా, ఏ సీటు ఇస్తానంటే ...
హిందూపురం : ఇటీవల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్పరశురాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వీడి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేబాలకృష్ణ ఆధ్వర్యంలో చేరుకున్న విషయం పాఠకులకు విధితమే. అయితేఆ ...
అసెంబ్లీ ఎన్నికల కోసం వైఎస్సార్సీపీ 175 మంది అభ్యర్థుల్ని ప్రకటించేసింది. మేనిఫెస్టో రూపకల్పన కూడా తుది దశకు చేరుకుంది. ఇక మిగిలిందల్లా.. ఎన్నికల ప్రచార శంఖారావం పూరించడం. ...
ప్రచారంలో పాల్గొంటున్న వాలంటీర్లను ఎన్నికల కమిషన్ ఒకవైపు తొలగిస్తుంటే.. వైకాపా నాయకులు బరితెగించి ‘వాలంటీర్లూ.. వచ్చి పార్టీ సేవలో తరించండి’ అని ఎన్నికల ప్రవర్తనా నియమావళినే అపహాస్యం ...
2024 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో శింగనమల నియోజక వర్గ వై.యస్.ఆర్.సి.పి ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ యం.వీరాంజనేయులు గారి ఆధ్వర్యంలో బుక్కరాయసముద్రం మండల కేంద్రంలోని వీరభద్ర కాలనీ మరియు ...
ఎన్నికల మేనిఫెస్టోపై వైఎస్సార్సీపీ ముమ్మర కసరత్తు 27న బస్సు యాత్ర ప్రారంభమయ్యేలోగా వైఎస్సార్సీపీ మేనిఫెస్టో విడుదల.. ఎన్నికల ప్రణాళిక రూపకల్పనపై ముఖ్యమంత్రి జగన్ కసరత్తు.. తుది దశకు ...
ప్రచారానికి దూరంగా ఉండాలన్న ఎన్నికల సంఘం ఆదేశాలను కొందరు వాలంటీర్లు, ప్రభుత్వ ఉద్యోగులు బేఖాతరు చేస్తూనే ఉన్నారు. కొందరు ఏకంగా వైకాపా కండువాలు వేసుకుని ఇంటింటి ప్రచారం ...
© 2024 మన నేత