జరగబోయేది క్లాస్ వార్.. జగన్ గెలిస్తేనే పేదవాడికి న్యాయం
అబద్ధాలు చెప్పడంలో నేర్పరి అయిన చంద్రబాబు.. గతంలో ఎన్నికల సమయంలో ఇచ్చిన చెత్త హామీలు తనకు ఇంకా గుర్తున్నాయని.. కానీ, అలా ఆచరణ సాధ్యంకాని హామీలతో ప్రజల్ని ...
అబద్ధాలు చెప్పడంలో నేర్పరి అయిన చంద్రబాబు.. గతంలో ఎన్నికల సమయంలో ఇచ్చిన చెత్త హామీలు తనకు ఇంకా గుర్తున్నాయని.. కానీ, అలా ఆచరణ సాధ్యంకాని హామీలతో ప్రజల్ని ...
పంచాయతీల నిధులు లాగేసుకోడానికి జగన్ ప్రభుత్వ దొంగాట కొనసాగుతోంది. కేంద్ర ప్రభుత్వ ఆదేశాలను భేఖాతరు చేస్తూ ఆర్థిక సంఘం నిధులను గంపగుత్తుగా వెనక్కి తీసుకునేలా వైకాపా సర్కార్ ...
ఎన్పీఎస్(కొత్త పెన్షన్ పథకం) వాటా నిధుల్ని 25 నెలల నుంచి రాష్ట్ర ప్రభుత్వం జమ చేయకపోవడంతో.. ప్రయోజనాలను కోల్పోతున్నామనే ఆందోళన సాధారణ ఉద్యోగుల్లోనే కాదు, ఐఏఎస్ అధికారులనూ ...
ఎన్టీఆర్ జిల్లా నందిగామ పట్టణ పరిధిలో గత ప్రభుత్వ హయాంలో సుమారు 2500 మంది పేదల కోసం హనుమంతుపాలెం వద్ద టిడ్కో ఇళ్ల నిర్మాణం చేపట్టారు. 50 ...
జగన్ ప్రభుత్వ పరపతి మట్టికొట్టుకుపోయింది. ముఖ్యమంత్రిగా ఆయన పాలనాతీరుపై గుత్తేదారులకు పూర్తిగా నమ్మకం పోయినట్టుంది. ఏటా వేల కోట్ల బడ్జెట్ ప్రవేశపెడుతున్నామంటూ జగన్ చాటింపు వేసుకోవడమేగానీ.. సంక్షేమ, ...
కొలువులు అన్నారు.. క్యాలెండర్ అన్నారు.. ప్రతిపక్ష నేతగా జగన్ చెప్పిన మాటలను నమ్మిన నిరుద్యోగులు పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యారు.. కాదు కాదు.. ఓ యుద్ధమే చేశారు. కొలువు ...
అబద్ధమాడినా.. అతికినట్లు ఉండాలి అంటారు. జగన్ ప్రభుత్వం అడ్డగోలుగా పచ్చి అబద్ధాలు చెబుతోంది. హైకోర్టుకూ ఇలాగే చెప్పింది. నదుల్లో ఇసుక అక్రమ తవ్వకాల్లేవని.. నిల్వ కేంద్రాల్లో ఇసుకనే ...
ఏదైనా రాష్ట్రానికి పెట్టుబడులు రావాలంటే కచ్చితంగా ‘బ్రాండ్ వ్యాల్యూ’ ఉండాలి. ప్రభుత్వంపై విశ్వసనీయత ఆధారంగా ఆ బ్రాండ్ వ్యాల్యూ పెరుగుతుంది. జగన్ ప్రభుత్వం మాత్రం .. పారిశ్రామికవేత్తల ...
అత్యుత్సాహం వద్దు.. లేదంటే బ్రేకులు పడతాయి అని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం ఓ కార్యకర్తలను హెచ్చరించిన ఆడియో గురువారం సామాజిక మాధ్యమాల్లో హల్చల్ ...
జగన్ ప్రభుత్వం ఏడాదిలో 341 రోజులు అప్పులు చేస్తూనే ఉంది. రిజర్వుబ్యాంకు ఇచ్చిన రకరకాల వెసులుబాట్లు వినియోగించుకుంది.. అందుకోసం ఏకంగా రూ. 149 కోట్ల మేర వడ్డీలు ...
© 2024 మన నేత