గంజాయి, డ్రగ్స్లో ఏపీ టాప్
పాలకులు ఎవరైనా తన రాష్ట్రాన్ని అభివృద్ధి, సంక్షేమం, పెట్టుబడులు, పారిశ్రామిక ప్రగతి, మానవాభివృద్ధి సూచికలు, మౌలికవసతుల కల్పన వంటి రంగాల్లో అగ్రగామిగా నిలపాలని భావిస్తారు. జగన్ మాత్రం ...
పాలకులు ఎవరైనా తన రాష్ట్రాన్ని అభివృద్ధి, సంక్షేమం, పెట్టుబడులు, పారిశ్రామిక ప్రగతి, మానవాభివృద్ధి సూచికలు, మౌలికవసతుల కల్పన వంటి రంగాల్లో అగ్రగామిగా నిలపాలని భావిస్తారు. జగన్ మాత్రం ...
వైకాపా అయిదేళ్ల పాలనలో ఆంధ్రప్రదేశ్.. అంతర్జాతీయ మాదకద్రవ్యాల ముఠాలకు గమ్యస్థానంగా, కార్యక్షేత్రంగా తయారైంది. విదేశాల నుంచి కంటెయినర్లలో టన్నుల కొద్దీ నిషేధిత మత్తు పదార్థాలు నేరుగా రాష్ట్రంలోకి ...
ముఖ్యమంత్రి జగన్కు తాడేపల్లిలో రాజప్రాసాదం, దాని పక్కనే పేదల గుడిసెలు తొలగించి ప్రభుత్వ ఖర్చుతో నిర్మించిన నాలుగు వరసల రహదారులు, ఇంటి నుంచి కదిలితే రెండు హెలికాప్టర్లు.. ...
వందల మంది విద్యార్థినులు చదువుకుంటున్న కళాశాల స్థలాన్ని ఆక్రమించడానికి వైకాపా నాయకులు ప్రయత్నించగా విద్యార్థినులు పొక్లెయిన్కు అడ్డంగా బైఠాయించి తమ కళాశాల స్థలాన్ని కాపాడుకునే ప్రయత్నం చేశారు. ...
పట్టణ స్థానిక సంస్థల పీడీ ఖాతాల్లోని ఆర్థిక సంఘం నిధులను రాష్ట్ర ప్రభుత్వం సొంత అవసరాలకు వాడుకోకుండా కేంద్రం చెక్ పెట్టింది. పుర, నగరపాలక సంస్థలు, నగర ...
ప్రశాంత్ కిశోర్ పార్టీ బిహార్లో దిక్కుమొక్కూ లేకుండా చిత్తుగా ఓడిపోనున్న తరహాలోనే చంద్రబాబు–పవన్కళ్యాణ్ ఓటమికి సిద్ధంగా ఉన్నారని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ స్పష్టం ...
అధికార వైకాపా తలచుకుంటే ఏమైనా చేస్తుందనడానికి ఇదొక నిలువెత్తు సాక్ష్యం. జిల్లా జలవనరుల శాఖకు చెందిన రూ.కోట్లు ఖరీదు చేసే స్థలాన్ని నామమాత్రపు అద్దె చెల్లింపుతో సులువుగా ...
ఆంధ్రప్రదేశ్లో వచ్చే ఎన్నికల్లో ముఖ్యమంత్రి జగన్ పార్టీకి ఘోర పరాభవం తప్పదని ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ అన్నారు. ఆంగ్ల దినపత్రిక ‘ద న్యూ ఇండియన్ ...
ఉద్యోగ, ఉపాధ్యాయ సమస్యలను పరిష్కరించకుండా ప్రభుత్వం మోసం చేసిందని ఏపీటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కోనంకి అశోక్కుమార్ విమర్శించారు. సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. స్థానిక తహసీల్దార్ ...
తాడిపత్రి మండలంలోని సజ్జలదిన్నె వద్ద ఇంటి స్థలం మంజూరైంది. నీరు, విద్యుత్తు వసతిని అధికారులు కల్పించారు. ప్రభుత్వం నుంచి దాదాపు రూ. 2 లక్షల వరకూ ఇంటి ...
© 2024 మన నేత