ఇళ్ల పట్టాల్లో చారిత్రక ఘట్టం
పేదల సొంతింటి కలను నెరవేరుస్తూ 31.19 లక్షల ఇళ్ల పట్టాలు అందించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం మరో చరిత్రాత్మక ఘట్టానికి శ్రీకారం చుడుతోంది. దేశంలోనే తొలిసారిగా ...
పేదల సొంతింటి కలను నెరవేరుస్తూ 31.19 లక్షల ఇళ్ల పట్టాలు అందించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం మరో చరిత్రాత్మక ఘట్టానికి శ్రీకారం చుడుతోంది. దేశంలోనే తొలిసారిగా ...
సామాజిక న్యాయపాలనకు ప్రాధాన్యత ఇస్తున్న వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే మళ్లీ గెలుస్తుందని ప్రముఖ నటుడు సుమన్ స్పష్టం చేశారు. తన వీరాభిమాని బుజ్జమ్మ కుమార్తె వివాహం కోసం తిరుపతికి ...
టీడీపీ నేతల ప్రచారం పచ్చకామెర్లవాడి సామెతలాగ ఉందని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ఎద్దేవా చేశారు. దొంగ ఓట్లతోనే రాజకీయాలు చేసే టీడీపీ పార్టీలాగా ...
వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ పాల డెయిరీలపై కక్ష సాధింపు చర్యకు పాల్పడింది. ఉన్న ఉద్యోగులను తొలగించింది. రెండు డెయిరీలు, 36 పాల శీతలీకరణ ...
గతంలో రేషన్ దుకాణాల వద్ద లబ్ధిదారులు నిత్యావసరాలు తీసుకునేవారు. వైకాపా ప్రభుత్వం వచ్చాక ఇదంతా ప్రజలకు ఇబ్బంది అని ఇంటి వద్దకే రేషన్ సరకులు అంటు రూ.కోట్ల ...
సకల సౌకర్యాలతో కూడిన ఇళ్లను త్వరలో అక్కచెల్లెమ్మలకు అప్పగించనున్నట్లు టిడ్కో రాష్ట్ర చైర్మన్ జమాన ప్రసన్నకుమార్ అన్నారు. బుధవారం ఎమ్మెల్యే తనయుడు కేతిరెడ్డి సాయిప్రతాప్ రెడ్డితో కలిసి ...
రెవెన్యూ రాబడులు అంతంతమాత్రమే కేటాయింపులు పెరగడం అనుమానమే వైకాపా ప్రభుత్వం బుధవారం ఓటాన్ ఎకౌంట్ బడ్జెట్ సమర్పించబోతోంది. సుమారు రూ. 2.80 లక్షల కోట్ల అంచనా వ్యయంతో ...
రూ.10.21 లక్షల కోట్లు దాటిన రాష్ట్ర రుణం దీన్ని తీర్చాల్సిన భారం ప్రజలదే రాబడి పెంచుకునేందుకు పదేపదే పన్నులు మోపిన జగన్ ఐదేళ్లలో రూ.1.08 లక్షల కోట్లు ...
గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని కల్లలు చేశారని జగన్ ప్రభుత్వంపై సర్పంచులు ధ్వజమెత్తారు. సచివాలయాలను ఏర్పాటు చేసి పంచాయతీ వ్యవస్థను నిర్వీర్యం చేశారని మండిపడ్డారు. రాజ్యాంగ సవరణ ...
© 2024 మన నేత