కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్
కడప లోక్సభ అభ్యర్థిగా ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల శనివారం నామినేషన్ దాఖలు చేశారు. ఈరోజు ఉదయం ఇడుపులపాయ వైఎస్ఆర్ ఘాట్ వద్ద ప్రత్యేక ప్రార్థనలు ...
కడప లోక్సభ అభ్యర్థిగా ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల శనివారం నామినేషన్ దాఖలు చేశారు. ఈరోజు ఉదయం ఇడుపులపాయ వైఎస్ఆర్ ఘాట్ వద్ద ప్రత్యేక ప్రార్థనలు ...
రాముడికి లక్ష్మణుడు ఎలాగో.. వైఎస్ఆర్కు వివేకా అలాంటి వారే అని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. పులివెందుల నియోజకవర్గం వేంపల్లెలో నిర్వహించిన ప్రచార కార్యక్రమంలో ...
ఏపీ లో కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ , పార్లమెంట్ ఎన్నికలకు సంబదించిన తమ రెండో అభ్యర్థుల జాబితాను రిలీజ్ చేసింది. 6 లోక్సభ, 12 అసెంబ్లీ స్థానాలకు ...
‘వైకాపా ప్రభుత్వం రక్తంలో మునిగిపోయింది. అధికారాన్ని వాడుకుని జగన్ హంతకులను రక్షిస్తున్నారు. అవినాష్రెడ్డిని ఈ విషయంలో వెనకేసుకు రావడమే కాకుండా మళ్లీ ఆయనకే లోక్సభ టికెట్ ఇవ్వడం ...
ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్న మొదటి జాబితా అభ్యర్థులను ఏపీ కాంగ్రెస్ అధిష్ఠానం విడుదల చేసింది. 114 అసెంబ్లీ స్థానాలకు ఆ పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. ...
యువతకు ఏడాదిపాటు రూ.లక్ష అప్రెంటిస్షిప్ రిజర్వేషన్లపై 50% సీలింగ్ తొలగింపు కనీస వేతనం రోజుకు 400కు పెంపు పంటల మద్దతు ధరలకు చట్టబద్ధత పంట నష్టపోయిన 30 ...
న్యాయసాధన సభ పేరుతో కాంగ్రెస్పార్టీ సోమవారం అనంతపురం జిల్లా కేంద్రంలోని జూనియర్ కళాశాల మైదానంలో భారీ బహిరంగసభ నిర్వహించింది. కాంగ్రెస్ ఎన్నికల శంఖారావాన్ని పూరించింది. వామపక్షపార్టీలు కాంగ్రెస్కు ...
నిరుద్యోగుల పక్షాన పోరాటానికి పిలుపునిస్తే నిర్బంధిస్తారా? అని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రశ్నించారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు లేదా?అని నిలదీశారు. గురువారం ‘చలో ...
చంద్రబాబు, పవన్ కల్యాణ్తో షర్మిల చేతులు కలపడం దురదృష్టకరమని అన్నారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కృషి వల్లే ఎక్కువ సాగునీటి జలాలు ఏపీకి ...
కడప నుంచి బెంగళూరు వరకు నిర్మాణంలో ఉన్న రైల్వే ప్రాజెక్టుకు వైకాపా ప్రభుత్వం అడ్డుపుల్ల వేసింది. గతంలో కడప నుంచి ఇడుపులపాయ, లక్కిరెడ్డిపల్లె, మదనపల్లె మీదుగా కర్ణాటకలోని ...
© 2024 మన నేత