మేమంతా సిద్ధం బస్సుయాత్ర తొమ్మిదో రోజు అప్డేట్స్
వైఎస్సార్సీపీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర నేడు తొమ్మిదో రోజు (శనివారం) కొనసాగునుంది. సీఎం వైఎస్ జగన్ శుక్రవారం రాత్రి ...
వైఎస్సార్సీపీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర నేడు తొమ్మిదో రోజు (శనివారం) కొనసాగునుంది. సీఎం వైఎస్ జగన్ శుక్రవారం రాత్రి ...
‘‘మాజీమంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ కోరుతూ దాఖలు చేసిన పిటిషన్ను ఎందుకు ఉపసంహరించుకున్నావు? నీ పేరు బయటికి వస్తుందని భయపడ్డావా?’’ అని సీఎం జగన్ను ...
సీఎం జగన్ ప్రచార పిచ్చి తారస్థాయికి చేరింది. బైజూస్ కంటెంట్తో విద్యార్థులకు ఇచ్చిన ట్యాబ్ల్లోనూ ఎన్నికల ప్రచార వీడియోలు ప్రసారం చేస్తున్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఈ ...
ముఖ్యమంత్రి జగన్కు తాడేపల్లిలో రాజప్రాసాదం, దాని పక్కనే పేదల గుడిసెలు తొలగించి ప్రభుత్వ ఖర్చుతో నిర్మించిన నాలుగు వరసల రహదారులు, ఇంటి నుంచి కదిలితే రెండు హెలికాప్టర్లు.. ...
రానున్న ఎన్నికల్లో ఎంతమంది ఎన్ని పొత్తులతో వచ్చినా నష్టంలేదని, 175 ఎమ్మెల్యేలతో పాటు 25 ఎంపీ స్థానాలను గెలుచుకోవడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ ...
ప్రచారంలో దూసుకుపోతున్న వైఎస్సార్సీపీ.. కొత్త ప్రచార అస్త్రాన్ని రెడీ చేసింది. ఇప్పటి వరకు ‘సిద్ధం పేరుతో హోర్డింగులు కనిపించగా, తాజాగా ‘నా కల..’ అంటూ ఆయా వర్గాల ...
పాదయాత్ర సమయంలో చిట్టూరు, తరిమెల గ్రామాల ప్రజలకు ఇచ్చిన మాటను అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నిలబెట్టుకున్నారని అనంతపురం ఎంపీ తలారి రంగయ్య, తాడిపత్రి ...
‘‘ఏ-1 ఆంధ్రప్రదేశ్లో, ఏ-2 రాజ్యసభలో కూర్చున్నారు. ఇలాంటివారు పాలన సాగిస్తే ఎలా ముందుకెళ్తాం? అందువల్ల కేంద్రప్రభుత్వం ఫాస్ట్ట్రాక్ కోర్టులు ఏర్పాటుచేసి అవినీతిపరులపై వేగంగా చర్యలు తీసుకోవాలి’’ అని ...
ఖాతాల్లో ఎంతకీ డబ్బులు పడవేం? ఆసరా నాలుగో విడత కోసం ఎదురుచూపులు ఉసూరుమంటున్న లబ్ధిదారులు రెండేళ్లుగా వివిధ పథకాలది ఇదే తంతు మనం నొక్కితే ఠంచన్… మనం ...
గత నాలుగున్నరేళ్లుగా విస్తారమైన వర్షాలతో భూగర్భజలాలు గణనీయంగా పెరిగి ఉమ్మడి జిల్లా పరిధిలో వాల్టా చట్టం పరిధిలోని గ్రామాల సంఖ్య పూర్తిగా తగ్గింది. 2014–2018 మధ్య చంద్రబాబు ...
© 2024 మన నేత