రేషన్ దుకాణాన్ని దిగ్బంధించారు
ఉరవకొండలో విజిలెన్స్ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించి రంగవీధిలోని 12వ రేషన్ దుకాణాన్ని సీజ్ చేశారు. గత మూడు నెలలుగా సంఘానికి బియ్యం పంపిణీ చేయడంలో దుకాణం ...
ఉరవకొండలో విజిలెన్స్ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించి రంగవీధిలోని 12వ రేషన్ దుకాణాన్ని సీజ్ చేశారు. గత మూడు నెలలుగా సంఘానికి బియ్యం పంపిణీ చేయడంలో దుకాణం ...
యాడికి కేజీబీవీలో విద్యార్థినులు ఇబ్బందులు పడుతున్నారంటూ ఆందోళన చేపట్టారు. ఆదివారం వేములపాడు సమీపంలోని కేజీబీవీలో తన కష్టాలను, సమస్యలను ఓ విద్యార్థిని తన తల్లిదండ్రులకు కన్నీరుమున్నీరుగా చెప్పుకోవడంతో ...
కళ్యాణదుర్గం రూరల్: శుక్రవారం రాత్రి మండలంలోని వివిధ గ్రామాల్లో చిరుతలు సంచరిస్తూ పశువులను పొట్టన పెట్టుకున్నాయి. తూర్పు కోడిపల్లి రైతు వెంకటేశుల నివాసంలోని షెడ్డులో పశువులు దూడను ...
ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు ఆ విద్యా సంస్థకు మొత్తం చెల్లించాం. ఇప్పుడు పాస్ సర్టిఫికెట్లు ఇచ్చేందుకు ఒక్కొక్కరికి రూ.35 వేలు చెల్లించాలని ఒత్తిడి చేస్తున్నారు. తగు చర్యలు ...
యాడికిలో ఇళ్లలో చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులను ఆదివారం పోలీసులు పట్టుకున్నట్లు స్థానిక పోలీస్ స్టేషన్లో ఎస్సై గురుప్రసాద్రెడ్డి తెలిపారు. యాడికి మండలం కుర్మాజీపేట, తాడిపత్రి పట్టణంలోని ...
గతంలో ఏదైనా సర్టిఫికెట్ కావాలంటే యాడికి వెళ్లి తెచ్చుకునేవాళ్లం. అక్కడ అధికారులు లేకుంటే రోజూ పనికి, డబ్బుకు నష్టం. జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత వాలంటీర్లు. సచివాలయ ...
© 2024 మన నేత