రాష్ట్రానికి మంచి రోజులొస్తున్నాయి
రాష్ట్రానికి మంచిరోజులు వస్తున్నాయని, అన్నివర్గాల వారికి మంచి జరగబోతోందని నినాదాలు చేస్తూ తెదేపా బెంగళూరు ఫోరం ఐటీ నిపుణులు ఆదివారం గోరంట్లలో భారీ ర్యాలీ నిర్వహించారు. చంద్రబాబునాయుడు ...
రాష్ట్రానికి మంచిరోజులు వస్తున్నాయని, అన్నివర్గాల వారికి మంచి జరగబోతోందని నినాదాలు చేస్తూ తెదేపా బెంగళూరు ఫోరం ఐటీ నిపుణులు ఆదివారం గోరంట్లలో భారీ ర్యాలీ నిర్వహించారు. చంద్రబాబునాయుడు ...
జగన్ ఐదేళ్లలో కరవు ప్రాంతమైన అనంతపురానికి చేసిందేమీ లేదని తెదేపా ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ విమర్శించారు. వైకాపా ఎమ్మెల్యేలు ఇసుక, మట్టిని అమ్ముకుని దోచుకోవడం తప్ప ఏరోజూ ...
‘నిన్న జగన్పై పడింది చీకట్లో గులకరాయి. ఇప్పుడు నాపై పడింది వెలుగులో రాయి. ముఖ్యమంత్రి వెళుతుంటే కరెంటు ఉండదా? ఎవరికి నేర్పిస్తారు ఈ డ్రామాలు? 14 ఏళ్లు ...
రాయదుర్గం నియోజకవర్గంలో బీటీపీకి కృష్ణా జలాలు మళ్లింపుతో పాటు ఉంతకల్లు రిజర్వాయర్ను పూర్తి చేసి లక్ష ఎకరాలకు సాగునీరు అందించేందుకు కృషి చేస్తానని మాజీ మంత్రి కాలవ ...
తెదేపా అధికారం చేపట్టాక కదిరి నియోజకవర్గ అభివృద్ధికి ప్రత్యేక దృష్టితో కృషి చేస్తుందని హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పేర్కొన్నారు. శనివారం కదిరిలో స్వర్ణాంధ్ర సాకార బస్సు ...
‘రాష్ట్ర రాజధాని అమరావతిని ఒక్క అంగుళం కూడా కదపలేరు. జగన్ లాంటి రాక్షసులు వందమంది వచ్చినా ఒక్క ఇటుకనూ తొలగించలేరు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని ముమ్మాటికీ అమరావతే’ ...
దశల వారీగా మద్యపాన నిషేధం చేస్తామని అధికారంలోకి వచ్చిన జగన్మోహన్రెడ్డి ఆ మద్యాన్నే ఆదాయ వనరుగా మార్చుకున్నారని మాజీ మంత్రి పరిటాల సునీత ధ్వజమెత్తారు. ప్రజల ఆరోగ్యాలతో ...
నా ఎస్సీలు అంటూనే వారి నెత్తిన సీఎం జగన్ భస్మాసురుడిలా చేయిపెడుతున్నారు. ఎస్సీ ఉప ప్రణాళిక నిధులు రూ.25 వేల కోట్లు దారి మళ్లించారు. మాస్క్ అడిగినందుకు ...
ప్రముఖ సినీనటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ శనివారం నుంచి ‘స్వర్ణాంధ్ర సాకార యాత్ర’ పేరుతో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ఎన్డీయే కూటమి అభ్యర్థుల విజయం కోసం ...
టిడ్కో ఇళ్ల విషయంలో వైకాపా ప్రభుత్వ మోసాన్ని వివరిస్తూ రంజాన్ వేళ ముస్లిం మహిళ కన్నీరు పెట్టుకున్నారు. మీరైనా మా బాధలు తీర్చాలని తెదేపా అధినేత చంద్రబాబు ...
© 2024 మన నేత