అబద్ధాలతో అధికారంలోకి రావాలని జగన్ ఆరాటం: చంద్రబాబు
అబద్ధాలతో ప్రజలను నమ్మించి మరోసారి అధికారంలోకి రావాలని సీఎం జగన్ ఆరాట పడుతున్నారని తెదేపా అధినేత చంద్రబాబు విమర్శించారు. వైకాపా పాలనలో రాష్ట్ర ప్రజలందరూ బాధితులేనన్నారు. నెల్లూరులో ...
అబద్ధాలతో ప్రజలను నమ్మించి మరోసారి అధికారంలోకి రావాలని సీఎం జగన్ ఆరాట పడుతున్నారని తెదేపా అధినేత చంద్రబాబు విమర్శించారు. వైకాపా పాలనలో రాష్ట్ర ప్రజలందరూ బాధితులేనన్నారు. నెల్లూరులో ...
టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓటమి భయంతోనే చంద్రబాబు ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నాడు. కనీసం కుప్పంలో కూడా చంద్రబాబు గెలిచే ...
వైసీపీ ప్రభుత్వం బిందుసేద్యాన్ని పక్కన పెట్టిందని టీడీపీ నేత పయ్యావుల కేశవ్ అన్నారు. శనివారం నాడు ఉరవకొండలో "రా.. కదలి రా' సభ నిర్వహించారు ఈ సభలో ...
సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో జిల్లాలో టీడీపీ పరిస్థితి గందరగోళంగా మారింది. గత ఎన్నికల్లో జిల్లాలో కేవలం ఒకే ఒక్క స్థానంతో సరిపెట్టుకున్న ఆ పార్టీ ఈ ...
మంత్రి పాపాల పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన సోదరుడు, తంబళ్లపల్లె ఎమ్మెల్యే ద్వారకనాథ్రెడ్డి పీలేరును పీక్కుతింటున్నారని తెదేపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆరోపించారు. తంబళ్లపల్లె నియోజకవర్గంలో ...
ఉత్తరాంధ్ర వేదికగా ఎన్నికల ప్రచారానికి వైకాపా శ్రీకారం చుట్టింది. విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గం పరిధిలోని సంగివలస వద్ద ‘సిద్ధం’ పేరిట శనివారం బహిరంగ సభ నిర్వహించింది. ...
గణతంత్ర దినోత్సవ స్ఫూర్తితో రాజ్యాంగ పరిరక్షణ, సమసమాజ నిర్మాణం, పేదరిక నిర్మూలనకు పునరంకితమవ్వాలని తెదేపా అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. అంబేడ్కర్ ఆదర్శాలు, ఆకాంక్షల ద్వారా మనం సాధించిన ...
తోపుదుర్తి సోదరుల అరాచకాలకు త్వరలోనే ప్రజలు ముగింపు పలకనున్నారని మాజీ మంత్రి పరిటాల సునీత పేర్కొన్నారు. మండలంలోని కనుముక్కల గ్రామంలో శుక్రవారం నిర్వహించిన భవిష్యత్తు గ్యారెంటీ ప్రచార ...
ఉరవకొండ పట్టణం డ్రైవర్స్ కాలనీలో నివాసం ఉండే తెదేపా నాయకుడు మారెన్న కుటుంబానికి స్థానిక వైకాపా వర్గీయుల మధ్య కొంత కాలంగా పాతకక్షలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ...
ఉరవకొండలో శనివారం జరగనున్న తెదేపా ‘రా.. కదలిరా’ బహిరంగ సభ ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. తెదేపా అధినేత చంద్రబాబు హాజరువుతున్న నేపథ్యంలో ప్రాధాన్యం సంతరించుకుంది. వేదికను పట్టణ ...
© 2024 మన నేత