కోడికత్తి కేసు.. నిందితుడు శ్రీనివాస్కు బెయిల్
కోడికత్తి కేసులో నిందితుడిగా ఉన్న జనిపల్లి శ్రీనివాస్కు బెయిల్ లభించింది. అతడికి హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ను మంజూరు చేసింది. రూ.25వేల పూచీకత్తుతో రెండు ష్యూరిటీలు సమర్పించాలని.. ...
కోడికత్తి కేసులో నిందితుడిగా ఉన్న జనిపల్లి శ్రీనివాస్కు బెయిల్ లభించింది. అతడికి హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ను మంజూరు చేసింది. రూ.25వేల పూచీకత్తుతో రెండు ష్యూరిటీలు సమర్పించాలని.. ...
ప్రజల్లో ఉనికి కోల్పోయిన టీడీపీ నేత కాలవ శ్రీనివాసులు ఎన్నికల ముందు కుయుక్తులకు తెరలేపుతున్నారు. వైఎస్సార్ సీపీ నాయకులకు బలవంతంగా తమ పార్టీ కండువాలు వేసి టీడీపీలో ...
టీడీపీ జిల్లా అధ్యక్షుడు బీకే పార్థసారథి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. సొంత పార్టీ నేతలే ఆయనకు మద్దతు పలకడం లేదు. ఇప్పటికే పెనుకొండలో తిరుగుబాటు చేసిన సవితమ్మ ...
లోక్సభ, అసెంబ్లీ సీట్ల పంపకాలపై బీజేపీ అగ్ర నేతలతో చంద్రబాబు రాత్రి 11.30 నుంచి అరగంట పాటు అమిత్ షా, జేపీ నడ్డాలతో ఢిల్లీలో భేటీ 6 ...
అనంతపురం గ్రామీణ మండలాల్లో తెదేపా పూర్వ వైభవం సంతరించుకుంటోంది. గ్రామాల్లోని అన్ని వర్గాలు ఏకతాటిపైకి వచ్చాయి. వైకాపా పాలనతో, ఆ పార్టీ నాయకులతో విసిగి పెద్ద ఎత్తున ...
తాడిపత్రి నియోజకవర్గ వ్యాప్తంగా త్వరలో ‘జేసీ’ అభివృద్ధి అజెండా అమలు చేస్తామని జేసీ ప్రభాకర్రెడ్డి అన్నారు. యువ చైతన్యరథం బస్సుయాత్ర ముగింపు సందర్భంగా బుధవారం యాడికిలో భారీ ...
తొలిసారిగా ఓటు వేయబోతున్నామని, మా తొలి ఓటు తెదేపాకే వేసి గెలుపునకు కృషి చేస్తామని కళాశాల విద్యార్థులు స్పష్టం చేశారు. బుధవారం సాయంత్రం అనంతపురం నగరంలో ప్రైవేటు ...
ప్రభుత్వంలో, వివిధ సంస్థల్లో కీలకమైన పోస్టులన్నీ అస్మదీయులకు కట్టబెడుతున్న జగన్ ప్రభుత్వం.. ఎన్నికల ముంగిట మరింత జోరు పెంచింది. ఖాళీగా ఉన్న సమాచార కమిషనర్ల పోస్టులు మూడింటితో ...
‘మా ప్రభుత్వం గత అయిదేళ్లలో రోడ్లకు రూ.2,626 కోట్లు, జిల్లా రోడ్లకు రూ.1,955 కోట్లు, మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో రోడ్లకు రూ.272 కోట్లు ఖర్చు చేసింది’ ఇవీ.. ...
వారంతా సామాన్యులు.. ఎక్కడెక్కడి నుంచో బుధవారం అసెంబ్లీ ప్రాంగణానికి చేరుకున్నారు. ముఖ్యమంత్రి జగన్ను కలిసి తమ సమస్యలు విన్నవించుకోవాలని వేచి చూశారు. సీఎం వాహన శ్రేణితో వెళ్తున్న ...
© 2024 మన నేత