చంద్రబాబు నివాసంలో ‘రాజశ్యామల యాగం’
తెదేపా అధినేత చంద్రబాబు నివాసంలో శుక్రవారం రాజశ్యామల యాగం ప్రారంభమైంది. మూడు రోజుల పాటు నిర్వహించనున్న ఈ యాగంలో తొలిరోజు చంద్రబాబు, భువనేశ్వరి దంపతులు ప్రత్యేక పూజలు, ...
తెదేపా అధినేత చంద్రబాబు నివాసంలో శుక్రవారం రాజశ్యామల యాగం ప్రారంభమైంది. మూడు రోజుల పాటు నిర్వహించనున్న ఈ యాగంలో తొలిరోజు చంద్రబాబు, భువనేశ్వరి దంపతులు ప్రత్యేక పూజలు, ...
బంజారాల ఆరాధ్యదైవం సంత్ సేవాలాల్ మహరాజ్ ఆశయ సాధనకు తెదేపా కృషి చేస్తోందని ఆ పార్టీ అధినేత చంద్రబాబు తెలిపారు. సేవాలాల్ మహరాజ్ జయంతి సందర్భంగా గురువారం ...
‘ముఖ్యమంత్రి జగన్ ఓ 420. ఇది నేను చెప్పడం లేదు. తనపై 28 కేసులు ఉన్నాయని ఎన్నికల అఫిడవిట్లో ఆయనే పేర్కొన్నారు. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ...
సంక్షేమం అనే ముసుగులో సీఎం జగన్ రెడ్డి భారీ దోపిడీ చేస్తున్నారని మాజీమంత్రి, టీడీపీ సీనియర్ నేత కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు. గురువారం కడపలో పర్యటించారు. ఈ ...
ఏపీ శాసనసభలో ప్రతిపక్షంగా ఉన్న టీడీపీ సభ్యులు అల్లరి చేసిన తీరు వారు ఎంత అధమస్థాయికి పతనమైంది తెలియచేస్తోంది. పలువురు టీడీపీ ఎమ్మెల్యేలు సభకు రాలేదు. ప్రతిపక్ష ...
తెదేపా అధినేత నారా చంద్రబాబునాయుడు సమక్షంలో గుడుపల్లె మండల వైస్ ఎంపీపీ భర్త హేమేంద్రరావు, మండల వైకాపా మాజీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు సుబ్రమణి బుధవారం తెదేపా ...
బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గం ఇంకొల్లులో తెదేపా అధినేత చంద్రబాబు తలపెట్టిన రా..కదలిరా సభను అడ్డుకునేందుకు ప్రభుత్వం అడ్డంకులు సృష్టిస్తోందని తెదేపా నేతలు ఆరోపిస్తున్నారు. బుధవారం ఉదయం ...
‘తెదేపా హయాంలో రాష్ట్రం ఎంతో ప్రగతి సాధించింది. వైకాపా అధికారంలోకి వచ్చాక అవినీతితో అభివృద్ధి అడుగంటిపోయింది. సీఎం జగన్మోహన్రెడ్డి ఎంత అవినీతికి పాల్పడ్డారో అందరికీ తెలుసు’ అని ...
టీడీపీ నేతల ప్రచారం పచ్చకామెర్లవాడి సామెతలాగ ఉందని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ఎద్దేవా చేశారు. దొంగ ఓట్లతోనే రాజకీయాలు చేసే టీడీపీ పార్టీలాగా ...
ఒక్క ఛాన్స్ ఇవ్వండంటూ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వచ్చి రాష్ట్రంలో క్రైస్తవులందరినీ నట్టేట ముంచారని క్రిస్టియన్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు స్వామిదాస్ ఆరోపించారు. మంగళవారం తెదేపా జిల్లా ...
© 2024 మన నేత