Tag: tdp

దౌర్జన్యాలకు పాల్పడితే ఫిర్యాదు చేయండి

రాప్తాడు నియోజకవర్గంలో ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో వైకాపా నాయకులు దౌర్జన్యాలు, బరితెగింపులకు పాల్పడితే ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేయాలని మాజీ మంత్రి పరిటాల సునీత సూచించారు. నియోజకవర్గంలో ...

హైదరాబాద్ లో చంద్రబాబు, పవన్ భేటీ

హైదరాబాద్ లోని టీడీపీ అధినేత చంద్రబాబు నివాసంలో జనసేన అధినేత పవన్ భేటీ అయ్యారు.సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహంపై వీరిద్దరు భేటీ అయినట్లు తెలుస్తోంది. సమావేశంలో ...

ధర్మవరం టికెట్‌ జనసేనకే ఇవ్వాలంటూ ర్యాలీ

శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరం టికెట్‌ను జనసేన పార్టీకే కేటాయించాలని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. ఈమేరకు ఆయన ఆధ్వర్యంలో ధర్మవరంలో ...

టిడిపిలోకి భారీ వలసలు రోజురోజుకీ ఖాళీ అవుతున్న వైసిపి పార్టీ

వైసీపీ నుండి టిడిపిలోకి చేరిన సోమందేపల్లి మండలం తుంగోడు పంచాయతీ వైసీపీ నాయకులు. సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం సోమందేపల్లి మండలం తుంగోడు పంచాయతీ నుండి 60 ...

తెలుగుదేశం పార్టీలోకి చేరిన 13 YCPకుటుంబాలు

సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం రొద్దం మండలం కొగిర గ్రామం నుండి మాజీ సింగిల్ విండో అధ్యక్షులు టైల ఆంజనేయులు ఆధ్వర్యంలో పెనుకొండ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి ...

వైసీపీ పార్టీ వీడి తెలుగుదేశం పార్టీలోకి చేరిన 26 వైసీపీ కుటుంబాలు

సత్య సాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం రొద్దం మండలం సానిపల్లి గ్రామం నుండి 20 తటస్థ మరియు వైసీపీ పార్టీ కుటుంబాలు తెలుగుదేశం పార్టీలోకి చేరారు. అదే ...

తెలుగుదేశం పార్టీ కార్యకర్త తలారి రామాంజనేయులు కుమారుడి వివాహం

సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం పెనుకొండ మండలం గుట్టురు గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ కార్యకర్త తలారి రామాంజనేయులు కుమారుడి వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ...

ప్రజాగళానికి వచ్చారని చంపేశారు

చిలకలూరిపేట ప్రజాగళం సభకు వచ్చారన్న కారణంగా గిద్దలూరు నియోజకవర్గం, గడికోటకు చెందిన మూలయ్యను వైకాపా రౌడీ మూకలు గొడ్డలితో నరికి చంపాయని, ఆళ్లగడ్డలోని చాగలమర్రిలో ఇమామ్‌హుస్సేన్‌ అనే ...

“ప్రజాగళం” సభ భద్రతా వైఫల్యంపై విచారణ చేపట్టాలి.

సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం పెనుకొండ తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు పెనుకొండ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి సవితమ్మ గారు మాట్లాడుతూదేశ ప్రధాని నరేంద్ర మోదీ హాజరైన ...

తెదేపా ఎంపీ అభ్యర్థులపై కసరత్తు.. సాయంత్రం ప్రకటన?

తెదేపా ఎంపీ అభ్యర్థుల ఎంపికపై ఆ పార్టీ అధినేత చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు. మంగళ, బుధవారాల్లోపు కొంతమందిని ప్రకటించే దిశగా చర్యలు తీసుకుంటున్నారు. పొత్తులో భాగంగా తెదేపాకు ...

Page 12 of 30 1 11 12 13 30

Welcome Back!

Login to your account below

Create New Account!

Fill the forms below to register

Retrieve your password

Please enter your username or email address to reset your password.