రాష్ట్రం బాగుండాలంటే టీడీపీని ఆదరించాలి
టీడీపీ పెనుకొండ ఎమ్మెల్యే అభ్యర్థి సవిత ఆదివారం పరిగి మండలంలో విస్తృత ప్రచారం చేపట్టారు. పరిగి మండ లంలోని గొల్లపల్లి, బీచిగానపల్లి, వంగలపల్లి, శీగుపల్లి, గణపతిపల్లి, పైడేటిలలో ...
టీడీపీ పెనుకొండ ఎమ్మెల్యే అభ్యర్థి సవిత ఆదివారం పరిగి మండలంలో విస్తృత ప్రచారం చేపట్టారు. పరిగి మండ లంలోని గొల్లపల్లి, బీచిగానపల్లి, వంగలపల్లి, శీగుపల్లి, గణపతిపల్లి, పైడేటిలలో ...
తెలుగుదేశం పార్టీకి బడుగు బలహీన వర్గాలు అండగా ఉంటారని, వారిని అణచివేయడమే ముఖ్యమంత్రి జగన లక్ష్యంగా పెట్టుకున్నారని టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ సునీల్కుమార్ అన్నారు. పట్టణం ...
సార్వత్రిక ఎన్నికల్లో కచ్చితంగా ప్రజాక్షేత్రంలో ఉంటానని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు తెలిపారు. నరసాపురం స్థానాన్ని పొత్తులో భాగంగా భాజపాకు కేటాయించగా.. ఆ పార్టీ భూపతిరాజు శ్రీనివాసవర్మను అభ్యర్థిగా ...
శ్రీ సత్యసాయి జిల్లా : శ్రీ సత్యసాయి జిల్లా టిడిపి అధ్యక్షులు, హిందూపురం పార్లమెంట్ ఉమ్మడి అభ్యర్థి శ్రీ బికే పార్థసారధి గారికి అపూర్వ స్వాగతం పలికిన ...
సూపర్ సిక్స్ పథకాలతో మారనున్న ప్రజల జీవనచిత్రం . ఇంటింటా హారతులతో గ్రామంలో గజమాలతో స్వాగతం పలికిన బీచిగాని పల్లి పంచాయతీ తెలుగుదేశం పార్టీ నాయకులు. చంద్రబాబు ...
సత్యసాయి జిల్లా: పెనుకొండలో జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు బిజెపి జనసేన తెలుగుదేశంపార్టీ ఉమ్మడి హిందూపురం పార్లమెంట్ అభ్యర్థిగా బికె. పార్థసారథి గారు ఎన్నికైన సందర్భంగా ...
హిందూపురం పార్లమెంట్ సీటును పొత్తుల్లో భాగంగా భారతీయ జనతా పార్టీకి కేటాయించాలని, లేకపోతే తమ సత్తా ఏమిటో చంద్రబాబుకు చూపుతామని ఆ పార్టీ నాయకులు అన్నారు. శనివారం ...
ఇంటెలిజెన్స్ డీజీ సీతారామాంజనేయులు నేతృత్వంలో ప్రతిపక్ష నేతల ఫోన్లు ట్యాపింగ్కు గురవుతున్నాయని తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు బోండా ఉమామహేశ్వరరావు ఆరోపించారు. శనివారం విజయవాడలోని ఏ1 కన్వెన్షన్ హాల్లో ...
రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలంటే అసాంఘిక శక్తులే అన్న రీతిలో నిఘా విభాగం వ్యవహరిస్తోంది. ఏదైనా సభ ఏర్పాటు చేశారంటే దానిపై డేగకన్ను వేస్తోంది. సమావేశం పెట్టుకున్నారంటే చాలు ...
తెదేపా అభ్యర్థుల మూడో జాబితా విడుదలైంది. 11 శాసనసభ స్థానాలతో పాటు 13 ఎంపీ అభ్యర్థులను ఆ పార్టీ ప్రకటించింది. పొత్తులో భాగంగా 144 అసెంబ్లీ, 17 ...
© 2024 మన నేత