రూ.22,302 కోట్లతో పునరుత్పాదక విద్యుత్ ప్రాజెక్టులు
పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి రంగంలో రూ.22,302 కోట్లతో ప్రాజెక్టుల నిర్మాణం కోసం వివిధ సంస్థలకు రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (ఎస్ఐపీబీ) అనుమతించింది. తాడేపల్లిలోని సీఎం క్యాంపు ...
పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి రంగంలో రూ.22,302 కోట్లతో ప్రాజెక్టుల నిర్మాణం కోసం వివిధ సంస్థలకు రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (ఎస్ఐపీబీ) అనుమతించింది. తాడేపల్లిలోని సీఎం క్యాంపు ...
రాప్తాడు నియోజకవర్గంలో వైకాపా అధికారం చేపట్టిన తర్వాత బీసీలపై అనేక దాడులు జరిగాయని అందుకు కారణమైన ఏ ఒక్కరినీ వదలమని మాజీ మంత్రి పరిటాల సునీత హెచ్చరించారు. ...
వైసీపీ ప్రభుత్వం బిందుసేద్యాన్ని పక్కన పెట్టిందని టీడీపీ నేత పయ్యావుల కేశవ్ అన్నారు. శనివారం నాడు ఉరవకొండలో "రా.. కదలి రా' సభ నిర్వహించారు ఈ సభలో ...
వైకాపా ప్రచార పిచ్చి రోజురోజుకు ముదురుతోంది. ప్రభుత్వ నిధులతో ఏర్పాటు చేసిన భవనాలనూ వైకాపా నాయకులు వదలడం లేదు. బత్తలపల్లి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ...
రాష్ట్రంలో వైఎస్సార్ సీపీ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలు ఉట్టిపడేలా గణతంత్ర దినోత్సవం సందర్భంగా వివిధ శాఖలు ప్రదర్శించిన శకటాలు ఆకట్టుకున్నాయి. శుక్రవారం పుట్టపర్తిలోని జిల్లా పోలీసు ...
తెదేపా నిర్వహిస్తున్న ‘రా కదలిరా’ సభల్లో పాల్గొనేందుకు ఆ పార్టీ అధినేత చంద్రబాబు శనివారం పీలేరు, ఉరవకొండ అసెంబ్లీ నియోజకవర్గాల్లో శనివారం పర్యటించనున్నారు. ఉదయం 10:10 గంటలకు ...
దళితులు ఎంత పెద్ద పదవిలో ఉన్నా అవమానాలు సహజమే అంటూ శ్రీసత్యసాయి జిల్లా మడకశిర నియోజకవర్గం ఎమ్మెల్యే తిప్పేస్వామి ఆవేదన వ్యక్తం చేశారు. మడకశిరలో గురువారం నియోజకవర్గ ...
రైతుల ఆకాంక్షలను నెరవేర్చేలా పుట్టపర్తి నియోజకవర్గంలో 6 మండలాల్లోని 193 చెరువులకు కృష్ణా జలాలను నింపి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసిన ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి ...
ఓటు మన భవిష్యత్తును నిర్దేశిస్తుందని ఎస్పీ మాధవరెడ్డి అన్నారు. ప్రజాస్వామ్య దేశంలో ఓటు అనేది బలమైన ఆయుధమని, ఓటు హక్కును సక్రమంగా వినియోగించుకున్నప్పుడే ప్రజాస్వామ్య పరిరక్షణ సాధ్యమవుతుందని ...
‘ధర్మవరం నియోజకవర్గంలో ఇప్పటి వరకూ రూ.5,677 కోట్లతో సంక్షేమంతో పాటు అభివృద్ధి పనులకు ఖర్చు చేశాం. 93 శాతం జనాభాకు లబ్ధి చేకూర్చాం. ఇప్పుడు మాతా శిశువుల ...
© 2024 మన నేత