జగన్ ఆస్తుల్ని జనాలకు పంచుతాం
‘తెదేపా- జనసేన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే జగన్ ఆస్తులు, భూములు, ప్యాలెస్లను జప్తు చేస్తాం. వాటిని పేద ప్రజలకు పంచిపెడతాం’ అని తెదేపా ప్రధాన కార్యదర్శి ...
‘తెదేపా- జనసేన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే జగన్ ఆస్తులు, భూములు, ప్యాలెస్లను జప్తు చేస్తాం. వాటిని పేద ప్రజలకు పంచిపెడతాం’ అని తెదేపా ప్రధాన కార్యదర్శి ...
‘ముఖ్యమంత్రి జగన్ ఓ 420. ఇది నేను చెప్పడం లేదు. తనపై 28 కేసులు ఉన్నాయని ఎన్నికల అఫిడవిట్లో ఆయనే పేర్కొన్నారు. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ...
‘తెదేపా హయాంలో రాష్ట్రం ఎంతో ప్రగతి సాధించింది. వైకాపా అధికారంలోకి వచ్చాక అవినీతితో అభివృద్ధి అడుగంటిపోయింది. సీఎం జగన్మోహన్రెడ్డి ఎంత అవినీతికి పాల్పడ్డారో అందరికీ తెలుసు’ అని ...
‘మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య.. జగనాసుర రక్త చరిత్రే’ అని తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆరోపించారు. త్వరలో వివేకా హత్య కేసు నిందితుల ...
‘విశాఖ ఉక్కు.. ఆంధ్రుల హక్కు’ అంటూ ఎందరో త్యాగధనుల పోరాట ఫలితంగా సాధించుకున్న స్టీల్ ప్లాంటును ప్రైవేటుపరం చేసి, ఆ భూములను కొట్టేయాలని జగన్ చూస్తున్నారు. తెదేపా ...
రానున్న ఎన్నికల్లో విజయం తెదేపాదేనని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. తమ ప్రభుత్వం ఏర్పడ్డాక ఏటా డీఎస్సీ నిర్వహిస్తామని హామీ ఇచ్చారు. ...
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి,వైకాపా నాయకుల అరాచకాలపై నారా లోకేశ్ సమర శంఖారావం పూరించారని.. ఈ కార్యక్రమం ద్వారాప్రజలకు మరింత చేరవవుతామని తెదేపా నంద్యాల జిల్లా అధ్యక్షుడు మల్లెల ...
రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి నాలుగేళ్ల తొమ్మిది నెలల కాలంలో రాష్ట్రంలో కొనసాగించినటువంటి అరాచక పాలనపై నారా లోకేశ్ పూరించిన నాదమే శంఖారావమని తెదేపా జిల్లా అధ్యక్షుడు బీటీ ...
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఈ నెల 11 నుంచి శంఖారావం పేరిట ఎన్నికల ప్రచారం ప్రారంభించనున్నారు. ఈ మేరకు ‘శంఖారావం’పై రూపొందించిన ప్రత్యేక ...
ఉత్తరాంధ్ర వేదికగా ఎన్నికల ప్రచారానికి వైకాపా శ్రీకారం చుట్టింది. విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గం పరిధిలోని సంగివలస వద్ద ‘సిద్ధం’ పేరిట శనివారం బహిరంగ సభ నిర్వహించింది. ...
© 2024 మన నేత