మార్చి 18 నుంచి ఒంటి పూట బడి..
ఏపీ రాష్ట్రంలో ఎండ తీవ్రత పెరుగుతున్నందున పాఠశాలలకు ఈ నెల 18 నుంచి ఒంటి పూట బడి పెట్టనున్నట్లు విద్యాశాఖమంత్రి బొత్స సత్యన్నారాయణ తెలిపారు.
ఏపీ రాష్ట్రంలో ఎండ తీవ్రత పెరుగుతున్నందున పాఠశాలలకు ఈ నెల 18 నుంచి ఒంటి పూట బడి పెట్టనున్నట్లు విద్యాశాఖమంత్రి బొత్స సత్యన్నారాయణ తెలిపారు.
శింగనమల మండలం తరిమెల గ్రామంలో అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్లు నిరవధిక సమ్మె చేపట్టారు. శనివారం, సమ్మెకు ప్రతిస్పందనగా, వాలంటీర్లు మరియు గ్రామ సచివాలయ ఉద్యోగులు పిల్లలను ప్రాథమిక ...
తాడిమర్రిలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో విద్యార్థులకు నీటి కొరత ఏర్పడడంతో 250 మంది విద్యార్థులు స్నానానికి మంచినీటి కోసం ఇబ్బందులు పడ్డారు. గత నెల 15న ...
శనివారం కొత్తచెరువు బాలుర ఉన్నత పాఠశాలలో జరిగిన ఏపీటీఎఫ్ జిల్లా కౌన్సిల్ సమావేశంలో ఏపీటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాండురంగ ప్రసాద్ మాట్లాడుతూ పాఠశాల విద్యావ్యవస్థను వైకాపా ...
యాడికి కేజీబీవీలో విద్యార్థినులు ఇబ్బందులు పడుతున్నారంటూ ఆందోళన చేపట్టారు. ఆదివారం వేములపాడు సమీపంలోని కేజీబీవీలో తన కష్టాలను, సమస్యలను ఓ విద్యార్థిని తన తల్లిదండ్రులకు కన్నీరుమున్నీరుగా చెప్పుకోవడంతో ...
పాఠశాల పరిశుద్ధ కార్మికులకు మూడు నెలల జీతాలు అందిలేదు అమ్మఒడిలో రూ.2 వేలు కోతపెడుతున్నది? ఉమ్మడి అనంత జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో పారిశుద్ధ్య కార్మికులకు గత నాలుగు ...
ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సతీమణి వసుంధర.. ఏదైనా సాధించడంలో మహిళల సత్తా ఉందని ఉద్ఘాటించారు. స్థానిక హిందూపురం అర్బన్ పరిధిలోని కేజీబీవీ బాలికల విద్యాలయానికి హెరిటేజ్ సంస్థ ...
మేము విద్యారంగంలో పరివర్తనాత్మక సంస్కరణలకు నాయకత్వం వహించాము, అవసరమైన సౌకర్యాలను మెరుగుపరచడానికి నాడు-నేడు పథకాన్ని అమలు చేసాము. జగనన్న ప్రసాదించిన విద్యాదానం ద్వారా విద్యార్థులకు పుస్తకాలు, దుస్తులు, ...
పుట్టిన ఊరు అభివృద్ధి చెందాలనే తపనతో ఓ కుటుంబం ముందుకు వచ్చింది. రూ.65 లక్షలతో పాఠశాల క్యాంటీన్ నిర్మాణం పుట్టిన ఊరు అభివృద్ధి చెందాలనే తపనతో ఓ ...
చిత్రంలో ఉన్న 4 ఇన్ 1 ఎలక్ట్రిక్ మినీ గార్లిక్ ఛాపర్ మిక్సర్ పిల్లలు మరియు పెద్దలు ఇద్దరికీ ఉపయోగపడుతుంది. ఇందులో ఐస్ క్రీం, సోయా మిల్క్, ...
© 2024 మన నేత