‘దుర్గం’ ప్రాంతంలో చైన్ స్నాచింగ్ ఘటన జరిగింది
కళ్యాణదుర్గంలో ఆర్టీసీ బస్టాండ్ కాలనీలో నివాసముంటున్న ఉష అనే వివాహిత నుంచి ఓ దొంగ బంగారు మంగళం చైన్ను బలవంతంగా లాక్కెళ్లాడు. ఆదివారం ఉదయం తన స్నేహితురాలితో ...
కళ్యాణదుర్గంలో ఆర్టీసీ బస్టాండ్ కాలనీలో నివాసముంటున్న ఉష అనే వివాహిత నుంచి ఓ దొంగ బంగారు మంగళం చైన్ను బలవంతంగా లాక్కెళ్లాడు. ఆదివారం ఉదయం తన స్నేహితురాలితో ...
అనంతపురం జిల్లా నార్పల మండల పరిధిలోని కేశేపల్లి గ్రామంలో ఇన్నోవా కారులో ఐదుగురు మహిళలు, ఓ వ్యక్తితో కూడిన బృందం వచ్చి రూ.1.50 లక్షల విలువైన చీరలతో ...
గుంతకల్లు రూరల్: స్థానిక కసాపురం రోడ్డులోని నాలుగు దుకాణాల్లోకి చొరబడిన దుండగులు నగదు, విలువైన వస్తువులను అపహరించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… బుధవారం రాత్రి తహసీల్దార్ ...
జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో చోరీలకు పాల్పడుతున్న ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.12 లక్షల విలువైన 23.5 తులాల బంగారు ఆభరణాలను ...
కంప్యూటర్లు, పరికరాలు కాలిపోయాయి నగరంలోని శ్రీకంఠం కూడలి వద్ద ఉన్న ఐడీబీఐ బ్యాంకులో సోమవారం అగ్నిప్రమాదం జరిగింది. వివరాలిలా ఉన్నాయి.. సోమవారం ఉదయం తొమ్మిది గంటల సమయంలో ...
© 2024 మన నేత