బాలీవుడ్, హాలీవుడ్ను మించేలా జగన్నాటకాలు
మీ బలహీనతే జగన్ బలం. మద్యం ధరలు పెంచితే మీరు తాగుడు మానేస్తారని కొత్త నిర్వచనం చెప్పి మోసం చేశారు. రూ.60 ఉన్న క్వార్టర్ బాటిల్ ఇప్పుడు ...
మీ బలహీనతే జగన్ బలం. మద్యం ధరలు పెంచితే మీరు తాగుడు మానేస్తారని కొత్త నిర్వచనం చెప్పి మోసం చేశారు. రూ.60 ఉన్న క్వార్టర్ బాటిల్ ఇప్పుడు ...
రాప్తాడులో చంద్రబాబుకు చేదు అనుభవం ఎదురైంది. జనం లేక చంద్రబాబు సభ వెలవెల బోయింది. సభా ప్రాంగణం ఖాళీగా ఉండటంతో చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు. చంద్రబాబు ...
వైకాపా ప్రభుత్వం పని అయిపోయిందని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. విధ్వంసమైన రాష్ట్రాన్ని పునర్నిర్మించేందుకు ఎన్డీయే కూటమికి మద్దతివ్వాలని కోరారు. ‘ప్రజాగళం’ యాత్రలో భాగంగా అనంతపురం జిల్లా ...
టీడీపీ అధినేత చంద్రబాబు జిల్లాలో సార్వత్రిక ఎన్నికల శంఖారావాన్ని పూరించనున్నారు. ప్రజా గళం కార్యక్రమంలో పాల్గొనేందుకు గురువారం జిల్లాకు వస్తున్నారు. రాప్తాడు, శింగనమల నియోజకవర్గాల్లో ప్రజాగళం బహిరంగ ...
టిడిపి-జనసేన-బిజెపి నిర్వహించిన తొలి ఎన్నికల సభలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగం నిరాశ పరిచింది. రాష్ట్ర ప్రజలతోపాటు టిడిపి-జనసేన కార్యకర్తల్లో కూడా అసంతృప్తి నెలకొంది. రాష్ట్ర విభజన ...
ఐదేళ్ల క్రితం మోదీ వల్ల దేశం సర్వ నాశనమైపోయింది. మోదీ ఒక టెర్రరిస్టు. ఆయనకు భార్య లేదు. తల్లిపై గౌరవం లేదు. మోదీ వల్ల దేశంలో ఎవరికీ ...
‘నా వద్ద డబ్బులున్నాయి. ఎవరేం చేయగలరని జగన్ అనుకుంటున్నారు. ఇన్నాళ్లూ అడ్డూ అదుపూ లేకుండా వ్యవహరించారు. తనకు చుట్టూ బంగారంతో కట్టిన లంక…వజ్ర, వైఢూర్యాలతో ఉన్న పుష్పక ...
‘‘భాజపా, తెదేపా, జనసేన జెండాలు వేరు కావొచ్చు. కానీ సంక్షేమం, అభివృద్ధి, ప్రజాస్వామ్య పరిరక్షణ అనే మా ఎజెండా ఒక్కటే. ప్రజల గుండెచప్పుడు బలంగా వినిపించడానికే మేం ...
రాష్ట్రంలో అవినీతిలో కూరుకుపోయిన జగన్ సర్కారును పెకలించి వేసేందుకు, కేంద్రంలో మళ్లీ ఎన్డీయే సర్కారును తెచ్చేందుకు.. ఆంధ్రప్రదేశ్ ప్రజలు సంకల్పం తీసుకున్నారని ప్రధాని నరేంద్రమోదీ పేర్కొన్నారు. రాష్ట్రంలో ...
రాష్ట్ర రాజకీయ చరిత్ర గతినే మార్చేసే కీలక ఘట్టం ఆదివారం చిలకలూరిపేట సమీపంలోని బొప్పూడి వద్ద ఆవిష్కృతమవుతోంది. వైకాపా కబంధహస్తాల నుంచి రాష్ట్రానికి విముక్తి కల్పించేందుకు తెదేపా, ...
© 2024 మన నేత