చోరీ కేసుల్లో ప్రమేయం ఉన్న వ్యక్తులను పట్టుకోవడం
జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో చోరీలకు పాల్పడుతున్న ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.12 లక్షల విలువైన 23.5 తులాల బంగారు ఆభరణాలను ...
జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో చోరీలకు పాల్పడుతున్న ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.12 లక్షల విలువైన 23.5 తులాల బంగారు ఆభరణాలను ...
రాయదుర్గం: ప్రభుత్వ ఉపాధ్యాయుల్లో కొందరు ఆర్థిక వ్యవహారాల్లో కూరుకుపోయారు. అదనపు ఆదాయం కోసం చిట్టీలు నిర్వహిస్తూ సభ్యులకు డబ్బులు ఇవ్వకుండా సమస్యలు సృష్టిస్తున్నారు. ఇటీవల రాప్తాడు ఉపాధ్యాయుడు ...
అనంతపురం క్రైం: సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన స్పందన కార్యక్రమంలో వివిధ సమస్యలపై 175 ఫిర్యాదులు అందాయి. నగర డీఎస్పీ ప్రసాద రెడ్డి వినతులు ...
అనంతపురం సిటీ: హోంవర్క్ చేయలేదని టీచర్ మందలించడంతో భయపడిన ఓ విద్యార్థి బెంగళూరు వెళ్తున్న రైలు ఎక్కాడు. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు వెంటనే అప్రమత్తమై అనంతపురంలో ...
ఉరవకొండ: తండ్రి మందలించడంతో మనస్తాపం చెంది ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉరవకొండ మండలం ఆమిడ్యాల గ్రామానికి చెందిన రైతు రామాంజినేయులు ...
పమిడి: ప్రేమించిన యువతి పోవడంతో జీవితంపై విరక్తి చెంది ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… కర్నూలు జిల్లా అంకిరెడ్డిపల్లికి చెందిన మధు ...
ఇది వైకాపా నేతల పని అని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది కదిరి: తమ షెడ్లను అర్థరాత్రి పొక్లెయిన్లతో ధ్వంసం చేశారని, అధికార పార్టీ నాయకులు ప్రేమతో ...
పుట్టపర్తి పట్టణం: రాష్ట్రపతి పర్యటన సందర్భంగా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నామని శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు, డీఐజీ అమ్మిరెడ్డి, ఎస్పీ మాధవరెడ్డి తెలిపారు. ...
అప్పుల బాధతో ఓ రైతు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండల పరిధిలోని అమిదాస్లో చోటుచేసుకుంది. పోలీసులు, బాధిత కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన సాయికృష్ణ(23) ...
నిందితుడు ఏఆర్ కానిస్టేబుల్ దీనిపై దిశ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది భార్యను మోసం చేసి ఆపై బెదిరించిన కానిస్టేబుల్, అతని కుటుంబ సభ్యులపై అనంతపురం 'దిశ' ...
© 2024 మన నేత