వైసీపీకి గుడ్ బై చెప్పేందుకు బయలుదేరిన మంత్రి.. సాయంత్రం టీడీపీలోకి..
వైసీపీకి కీలక నేతలంతా ఒక్కొక్కరుగా గుడ్ బై చెబుతున్నారు. నేడు కి మంత్రి గుమ్మనూరు జయరాం గుడ్ బై చెప్పేందుకు సిద్ధమయ్యారు. మంత్రి పదవికి.. పార్టీకి నేడు ...
వైసీపీకి కీలక నేతలంతా ఒక్కొక్కరుగా గుడ్ బై చెబుతున్నారు. నేడు కి మంత్రి గుమ్మనూరు జయరాం గుడ్ బై చెప్పేందుకు సిద్ధమయ్యారు. మంత్రి పదవికి.. పార్టీకి నేడు ...
ఉమ్మడి జిల్లాలో తమకు అనుకూలంగా పనిచేయాలని తెదేపా ఆశావహులు, ఒక స్థాయి నేతలను ప్రలోభాలకు గురిచేయాలని ఆయన వేసిన వ్యూహం బెడిసికొట్టింది.. సొంత పార్టీలోని అసమ్మతులు తెదేపా ...
ఈనెల 4వ తేదీన శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండ మండలం ఎర్రమంచిలోగల కియాఇండియా మోటార్స్ ఎదురుగా తెదేపా రా కదలిరా బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు ఆ పార్టీ పెనుకొండ ...
‘తెదేపా కంచుకోట శ్రీకాకుళం జిల్లా.. ఇక్కడి ప్రజలు ఎప్పుడు ఆదరిస్తున్నారు. మళ్లీ ఆదరించేందుకు సిద్ధంగా ఉన్నారు. నేను అభిమానించే, నా మనసుకు దగ్గరగా ఉండే ప్రాంతం. రాష్ట్రానికి ...
రెండ్రోజుల్లో తాను తెదేపాలో చేరతానని మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ తెలిపారు. ఐతవరంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘మైలవరం నియోజకవర్గంలో కార్యకర్తలందరితో కలిసి చంద్రబాబు వద్దకు వెళ్తాను. ...
ఇన్నాళ్లూ ఒకలెక్క… ఇకనుంచి ఇంకోలెక్క … వాళ్లొచ్చాక.. ప్రతి లెక్కా పక్కా.. అప్పట్లా ఇప్పుడూ నడిపిస్తాం అంటే కుదరదు… టర్మ్స్ మీరు డిసైడ్ చేసే కాలం పోయింది.. ...
తెదేపా అభిమానం ఉవ్వెత్తున ఎగసింది. ఎన్నికల సమరానికి పార్టీ అధినేత ఇచ్చిన పిలుపు అందిపుచ్చుకుని కార్యకర్తలు కదంతొక్కారు. ‘ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో రాబోయే ఎన్నికల్లో అన్ని సీట్లు ...
జిల్లా తెలుగుదేశం పార్టీ నేతల్లో అయోమయం.. గందరగోళం నెలకొంది. ఉందామా… పోదామా అన్న విషయం తేల్చుకోలేని పరిస్థితుల్లో చిక్కుకుపోయారు. రాజకీయంగా తమ భవిష్యత్ ఏమిటో అర్థం కాక ...
© 2024 మన నేత