రాయలసీమలో వైకాపాను నేలకూల్చండి
రాయలసీమలో వైకాపాను నేలకూల్చాలని తెదేపా, జనసేన పార్టీల అధినేతలు చంద్రబాబు, పవన్ కల్యాణ్ ప్రజలకు పిలుపునిచ్చారు. సీమను మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం దోచుకుంటోందని ఆరోపించారు. ప్రజల ...
రాయలసీమలో వైకాపాను నేలకూల్చాలని తెదేపా, జనసేన పార్టీల అధినేతలు చంద్రబాబు, పవన్ కల్యాణ్ ప్రజలకు పిలుపునిచ్చారు. సీమను మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం దోచుకుంటోందని ఆరోపించారు. ప్రజల ...
కణేకల్లులో శుక్రవారం జరిగిన తెదేపా అధినేత చంద్రబాబు ప్రజాగళం సభకు నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పోటెత్తారు. చంద్రబాబు కర్నూలు జిల్లా ఆలూరు నుంచి హెలికాఫ్టర్లో కణేకల్లు క్రాసింగ్లోని ...
‘నాకు అనంతపురం కొత్త కాదు, రాయదుర్గమూ కొత్త కాదు, ఎన్నికల్లో మీ అందరిలో చైతన్యం తీసుకురావాలని, ఐదేళ్లు ఒక సైకో పరిపాలనలో మీరేం నష్టపోయారో చెప్పడానికి వచ్చాను. ...
తూర్పుగోదావరి జిల్లాలోని అనపర్తి అసెంబ్లీ సీటును తెదేపాకు ఇచ్చేసేందుకు భాజపా సూత్రప్రాయంగా అంగీకరించినట్టు తెలిసింది. బదులుగా అన్నమయ్య జిల్లాలోని తంబళ్లపల్లె సీటును భాజపా తీసుకునే అవకాశముంది. పొత్తులో ...
నా ఎస్సీలు అంటూనే వారి నెత్తిన సీఎం జగన్ భస్మాసురుడిలా చేయిపెడుతున్నారు. ఎస్సీ ఉప ప్రణాళిక నిధులు రూ.25 వేల కోట్లు దారి మళ్లించారు. మాస్క్ అడిగినందుకు ...
తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్కు సీఆర్పీఎఫ్ (వీఐపీ వింగ్) బలగాలతో జెడ్ కేటగిరీ భద్రతను కేంద్ర హోంశాఖ కల్పించింది. మావోయిస్టు హెచ్చరికలు, యువగళం పాదయాత్రలో చోటుచేసుకున్న ...
ఐదేళ్ల వైసిపి పాలనలో మూడు రాజధానుల పేరుతో రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశారని, కర్నూలుకు న్యాయరాజధాని ఏమైందని టిడిపి అధినేత నారా చంద్రబాబు ప్రశ్నించారు. మద్యం, ఇసుకలో ...
రాష్ట్ర రాజకీయ చరిత్ర గతినే మార్చేసే కీలక ఘట్టం ఆదివారం చిలకలూరిపేట సమీపంలోని బొప్పూడి వద్ద ఆవిష్కృతమవుతోంది. వైకాపా కబంధహస్తాల నుంచి రాష్ట్రానికి విముక్తి కల్పించేందుకు తెదేపా, ...
‘వైకాపా అధికారంలోకి వచ్చాక, నేను మంత్రి అయినప్పటి నుంచి జగన్ను దేవునిలానే చూశా. కానీ 2022 నుంచి ఆయన శిల్పంలా మారిపోయారు. ఆ శిల్పానికి సజ్జల రామకృష్ణారెడ్డి, ...
బీసీ జయహో సదస్సుకు టీడీపీ అధినేత చంద్రబాబు , జనసేన అధినేత పవన్ కల్యాణ్ , టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ హాజరుకానున్నారు. గడిచిన ...
© 2024 మన నేత