కస్తూర్బాలో నీటి సరఫరాతో విద్యార్థుల ఇబ్బందులు తొలగతున్నాయి
తాడిమర్రిలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో విద్యార్థులకు నీటి కొరత ఏర్పడడంతో 250 మంది విద్యార్థులు స్నానానికి మంచినీటి కోసం ఇబ్బందులు పడ్డారు. గత నెల 15న ...
తాడిమర్రిలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో విద్యార్థులకు నీటి కొరత ఏర్పడడంతో 250 మంది విద్యార్థులు స్నానానికి మంచినీటి కోసం ఇబ్బందులు పడ్డారు. గత నెల 15న ...
చిలమత్తూరులో డీసీడీఓ మాధవి మాట్లాడుతూ విద్యార్థినుల ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. మంగళవారం స్థానిక కేజీబీవీలో ఎంపీడీవో నరేశ్కృష్ణతో పాటు డీసీడీవో తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ...
యాడికి కేజీబీవీలో విద్యార్థినులు ఇబ్బందులు పడుతున్నారంటూ ఆందోళన చేపట్టారు. ఆదివారం వేములపాడు సమీపంలోని కేజీబీవీలో తన కష్టాలను, సమస్యలను ఓ విద్యార్థిని తన తల్లిదండ్రులకు కన్నీరుమున్నీరుగా చెప్పుకోవడంతో ...
కేజీబీవీలో ఖాళీగా ఉన్న స్పెషల్ ఆఫీసర్, పీజీటీ పోస్టుల భర్తీకి ఆదివారం నిర్వహించిన కౌన్సెలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఉమ్మడి అనంతపురం జిల్లాలో రెండు స్పెషల్ ఆఫీసర్ (ఎస్ ...
అనంతపురం ఎడ్యుకేషన్: కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో (KGBV) పార్ట్టైమ్ PGTలకు ప్రభుత్వం నుండి సానుకూల వార్తలు వచ్చాయి, ఎందుకంటే వారి వేతనాలు మునుపటి మొత్తం కంటే ...
అనంతపురం విద్య: ప్రతి ఉపాధ్యాయుడు కొత్త ఆలోచనలతో బోధిస్తే వినూత్న ఆవిష్కరణలు వెలుగులోకి వస్తాయని పాఠశాల విద్యా అదనపు సంచాలకులు, కేజీబీవీ పాఠశాలల కార్యదర్శి మధుసూదనరావు పేర్కొన్నారు. ...
© 2024 మన నేత