భువనేశ్వరి పర్యటనను జయప్రదం చేయండి
నియోజక వర్గంలోని గుత్తి మండలంలో గురువారం నారా భువనేశ్వరి పర్యటనను జయప్రదం చేయాలని మాజీ ఎమ్మెల్యే జితేంద్రగౌడు పేర్కొన్నారు. మంగళవారం సాయంత్రం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ...
నియోజక వర్గంలోని గుత్తి మండలంలో గురువారం నారా భువనేశ్వరి పర్యటనను జయప్రదం చేయాలని మాజీ ఎమ్మెల్యే జితేంద్రగౌడు పేర్కొన్నారు. మంగళవారం సాయంత్రం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ...
రానున్న ఎన్నికలలో శింగనమల నియోజకవర్గంలో టీడీపీ గెలుపు ప్రభంజనం ఖాయమని ఆ పార్టీ అభ్యర్థి బండారు శ్రావణిశ్రీ ధీమా వ్యక్తం చేశారు. మంగళవారం శింగనమల మండలంలోని రాచేపల్లి ...
చిత్తూరు నియోజకవర్గంలో అధికార వైకాపాకు ఆదివారం ఒకేసారి రెండు షాక్లు తగిలాయి. ప్రస్తుత ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ఆదివారం హైదరాబాద్లో జనసేన పార్టీ అధినేతను కలిశారు. పవన్ ...
టిడిపి తోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యం. పెనుకొండ నియోజకవర్గ తెలుగుదేశం జనసేన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి సవితమ్మ గారు .. పెనుకొండ నియోజకవర్గం పెనుకొండ మండల ...
పొత్తులో భాగంగా 24 సీట్లు మాత్రమే తీసుకుని నమ్మినవారిని నట్టేట ముంచాడనే విమర్శ.. జనసేన అధినేత పవన్ కల్యాణ్పై బలంగా వినిపిస్తోందిప్పుడు. ముఖ్యంగా కాపు సామాజిక వర్గానికి ...
జనసేన అధినేత పవన్ కల్యాణ్పై రాష్ట్ర ప్రభుత్వం క్రిమినల్ కేసు దాఖలు చేసింది. వాలంటీర్లకు వ్యతిరేకంగా అనుచిత వ్యాఖ్యలు చేశారని, ప్రభుత్వ ప్రతిష్ఠకు భంగం కలిగించారనే ఆరోపణలతో ...
‘తెదేపా హయాంలో రాష్ట్రం ఎంతో ప్రగతి సాధించింది. వైకాపా అధికారంలోకి వచ్చాక అవినీతితో అభివృద్ధి అడుగంటిపోయింది. సీఎం జగన్మోహన్రెడ్డి ఎంత అవినీతికి పాల్పడ్డారో అందరికీ తెలుసు’ అని ...
మీ బిడ్డనంటూ ఓట్ల కోసం వస్తున్న జగన్మోహన్రెడ్డి మాటలు నమ్మితే.. మీ ఆస్తులు కూడా లాగేసుకుంటారని తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పేర్కొన్నారు. తేనె పూసిన ...
పోలీసులు ప్రజల నేస్తాలు.. కులాలు, మతాలు, రాజకీయాలకు అతీతంగా ఉద్యోగం చేయాలని ఉన్నతాధికారులు సమీక్షల్లో మాత్రమే ఊదరగొడుతున్నారు. ఆచరణలో గాలికి వదిలేస్తున్నారు. అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తూ.. ...
టీడీపీ బలహీనంగా ఉంది కాబట్టే చంద్రబాబు నాయుడు పొత్తుల కోసం వెంపర్లాడుతున్నారని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి ఎద్దేవా చేశారు. ...
© 2024 మన నేత