ఆర్టీసి బస్సు బోల్తా.. ఐదుగురికి స్వల్పగాయాలు
చిలమత్తూరు మండలం కోడూరు తోపు వద్ద ఆర్టీసి బస్సు అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ఘటనలో డ్రైవర్ సహా నలుగురు స్వల్పంగా గాయపడ్డారు. ఈ ఘటనపై వివరాల ప్రకారం.. ...
చిలమత్తూరు మండలం కోడూరు తోపు వద్ద ఆర్టీసి బస్సు అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ఘటనలో డ్రైవర్ సహా నలుగురు స్వల్పంగా గాయపడ్డారు. ఈ ఘటనపై వివరాల ప్రకారం.. ...
వైసిపి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అమలు చేసిన సంక్షేమ పథకాలే వచ్చే లోక్సభ, శాసన సభ ఎన్నికల్లో వైసిపి అభ్యర్థులను గెలిపిస్తాయని ...
ఆ. ప్ర. ఎరుకల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు K.B.శంకరయ్య గారి ఆధ్వర్యంలో 06/03/2024 నాడు లేపాక్షి మండల తాహిసీల్దార్ గారికి లేపాక్షి మండలం ...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రశ్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రులు& వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి కె.వి ఉషశ్రీ చరణ్ నేడు శ్రీ సత్య సాయి జిల్లా ...
హిందూపురం 11వ వార్డు మోడల్ కాలనీ నందు కేంద్ర ప్రభుత్వం వికసిత్ భారత్ సంకల్ప కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ ...
1.ప్రభుత్వ పాఠశాలకు ప్రయివేటు గ్రహణం👉పదిపరిక్ష కేంద్రం తరలింపు పై విమర్శలు..👉నేడు పాఠశాల ముందు ఆందోళనకు దిగనున్న పూర్వ విధ్యార్థులు 2.పేకాట జూదర్లు అరెస్టు👉9 మంది పేకాట జూదర్లను ...
మీకు, మీ కుటుంబాలకు ఎప్పుడు.. ఎలాంటి కష్టం వచ్చినా నీడలా అండగా ఉంటానని తెదేపా అధినేత చంద్రబాబునాయుడు సతీమణి నారా భువనేశ్వరి పార్టీ కార్యకర్తలకు అభయమిచ్చారు. ‘నిజం ...
ప్రజలను వేధిస్తున్న వైకాపా ప్రభుత్వాన్ని ఓటుతో ఇంటికి సాగనంపాలని తెదేపా అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి పిలుపునిచ్చారు. ‘నిజం గెలవాలి’ కార్యక్రమంలో భాగంగా గురువారం ఆమె ...
నారా భువనేశ్వరి ‘నిజం గెలవాలి’ కార్యక్రమాన్ని అనంతపురం జిల్లాలో నిర్వహించనున్నారు. నేడు ఆమె హిందూపురం, మడకశిర నియోజకవర్గాలలో పర్యటించనున్నారు. రాత్రి బస చేసిన ప్రాంతం నుంచి నేటి ...
పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా శనివారం ఎంపీ మాధవ్ ప్రధానమంత్రి నరేంద్రమోదీని మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ప్రధాని ఎంతో ఆప్యాయంగా ఎంపీ మాధవ్ను పలకరించారు. గత ...
© 2024 మన నేత