డీఎస్సీపై మంత్రి పెద్దిరెడ్డి ఇంటి ముట్టడికి యత్నం
రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన దగా డీఎస్సీ వద్దని.. మెగా డీఎస్సీ విడుదల చేయాలంటూ నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా (ఎన్ఎస్యూఐ), యూత్ కాంగ్రెస్ నాయకులు ...
రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన దగా డీఎస్సీ వద్దని.. మెగా డీఎస్సీ విడుదల చేయాలంటూ నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా (ఎన్ఎస్యూఐ), యూత్ కాంగ్రెస్ నాయకులు ...
పురపాలక సంఘాల్లో చెత్తను తరలించేందుకు గతేడాది రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేసిన ఈ ఆటోలు పలుచోట్ల మూలకు చేరాయి. దీంతో వీధుల్లో ట్రాక్టర్ల ద్వారానే చెత్తను సేకరిస్తున్నారు. ...
నడిరోడ్డుపై కానిస్టేబుల్ను స్మగ్లర్లు చంపేశారు రాష్ట్రంలో పోలీసులకు రక్షణ ఉందా? వాలంటీర్లు నా స్టార్ క్యాంపెయినర్లు గంగాధరనెల్లూరులో జరిగిన ‘రా..కదలిరా’ సభలో చంద్రబాబు ధ్వజం ‘జగన్ తీవ్ర ...
మొన్నటి వరకు వైకాపాలో ఉండి.. నిన్న తెదేపా కండువా కప్పుకొని.. నేడు తూచ్.. మేము వైకాపాలోనే కొనసాగుతామంటూ శాంతిపురం మండలం మఠం గ్రామ పంచాయతీ సర్పంచి మురళీ, ...
ఈ నెల ఆరో తేది చిత్తూరు జిల్లాలోని గంగాధరనెల్లూరులో నిర్వహించనున్న రా.. కదలిరా.. బహిరంగ సభను విజయవంతం చేయాలని మాజీ మంత్రి ఎన్.అమరనాథరెడ్డి పిలుపు ఇచ్చారు. ఆదివారం ...
వైఎస్సార్సీపీకి ఐటీ వింగ్ గుండెలాంటిదని తుడా చైర్మన్, వై ఎస్సార్సీపీ చంద్రగిరి నియోజకవర్గ సమన్వయకర్త చెవిరెడ్డి మోహిత్రెడ్డి తెలిపా రు. వైఎస్సార్సీపీ ఐటీ ఆర్మీ ఆధ్వర్యంలో నూతనంగా ...
సచివాలయానికి వెళ్లే మార్గంలో తన స్థలం ఉందంటూ ఓ రైతు ఏకంగా దారి మొత్తాన్ని దున్నేసిన ఘటన వరదయ్యపాళెం మండలంలోని పాండూరులో చోటుచేసుకుంది. పాండూరు పంచాయతీలో సచివాలయ ...
చిత్తూరు జిల్లాలో ఈనెల 5న సీఎం వైఎస్.జగన్మోహన్రెడ్డి పర్యటించనున్న నేపథ్యంలో పటిష్ట ఏర్పాట్లు చేపట్టాలని కలెక్టర్ షణ్మోహన్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ మేరకు గురువారం పట్టణంలోని ...
● ఆసక్తికరంగా సాగిన బ్యాడ్మింటన్ పోటీలు● నేడు క్రికెట్ ఫైనల్స్.. విజేతలకు బహుమతుల ప్రదానం చిత్తూరులోని మెసానికల్ మైదానంలో శుక్రవారం నిర్వహించిన ఆడుదాం ఆంధ్ర క్రికెట్, బ్యాడ్మింటన్ ...
గాంధీజీ ఆశయాలకు అనుగుణంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సుపరిపాలన అందిస్తున్నారని, అందులో భాగంగానే సచివాలయాలతో గ్రామ స్వరాజ్యం ఆవిష్కరించారని మంత్రి ఆర్కే రోజా తెలిపారు. గురువారం పుత్తూరు ...
© 2024 మన నేత