జగన్ పాలనలో వ్యవస్థలు నిర్వీర్యం: అచ్చెన్న
రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి పాలనలో వ్యవస్థలన్నీ నిర్వీర్యం అయ్యాయని, రానున్న తెదేపా ప్రభుత్వంలో రెట్టింపు అభివృద్ధి చేస్తామని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్యే కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. ...