మండుటెండల్లో మళ్లీ మరణ మృదంగమా?
పింఛను కోసం ఏప్రిల్లో వృద్ధులను సచివాలయాల చుట్టూ తిప్పిన సీఎం జగన్, సీఎస్, ఉన్నతాధికారులు కలిసి మళ్లీ కుట్రకు తెరలేపారని తెదేపా అధినేత చంద్రబాబు ఆరోపించారు. మే ...
పింఛను కోసం ఏప్రిల్లో వృద్ధులను సచివాలయాల చుట్టూ తిప్పిన సీఎం జగన్, సీఎస్, ఉన్నతాధికారులు కలిసి మళ్లీ కుట్రకు తెరలేపారని తెదేపా అధినేత చంద్రబాబు ఆరోపించారు. మే ...
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు తరపున ఆయన సతీమణి నారా భువనేశ్వరి శుక్రవారం మధ్యాహ్నం 1.27 గంటలకు కుప్పంలో నామినేషన్ దాఖలు చేయనున్నారు. గురువారం సాయంత్రమే ఆమె ...
తెదేపా వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా శుక్రవారం కదిరిలో పీవీఆర్ గ్రాండ్ వద్ద అధినేత చంద్రబాబునాయుడు కేకు కోశారు. బాబు అందరికీ కేకు కోసి పంచడంతో పార్టీ శ్రేణులు ...
మహిళల ఆత్మగౌరవాన్ని నిలబెట్టి, వారి ఆర్థిక స్వావలంబనకు నిరంతరం కృషి చేసింది తెలుగుదేశమని ఆ పార్టీ అధినేత చంద్రబాబు పేర్కొన్నారు. విద్యా, ఉద్యోగాల్లో మహిళా రిజర్వేషన్లు వంటి ...
వెనుకబడిన వర్గాలకు 50 ఏళ్లకే పింఛను అమలు చేస్తామని తెదేపా, జనసేన ప్రకటించాయి. పింఛను మొత్తాన్ని రూ.4 వేలకు పెంచుతామని తెలిపాయి. చంద్రన్న బీమా పునరుద్ధరిస్తామని, బీమా ...
‘‘నీళ్లు, వ్యవసాయం, పెట్టుబడులు, విద్య, ఉద్యోగాలపై దృష్టిపెడితే ఉమ్మడి అనంత జిల్లాతో పోటీ పడే ప్రాంతం భారతదేశంలోనే లేదు. నీరు తెస్తే ఇక్కడ వ్యవసాయాభివృద్ధితో పాటు పెద్దసంఖ్యలో ...
తెదేపా అధినేత చంద్రబాబునాయుడు సభకు పోలీసులు వైకాపా స్టిక్కర్లు అతికించిన కారులో రావడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. సోమవారం పెనుకొండలో నిర్వహించిన ‘రా కదలిరా’ సభకు ‘మా నమ్మకం ...
వైకాపా ప్రభుత్వం రద్దు చేసిన ముస్లిం సంక్షేమ పథకాలను తెదేపా-జనసేన కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే పునరుద్ధరిస్తామని తెదేపా అధినేత చంద్రబాబు హామీ ఇచ్చారు. ముస్లింల అభివృద్ధికి ...
తెదేపా అధినేత చంద్రబాబు నివాసంలో శుక్రవారం రాజశ్యామల యాగం ప్రారంభమైంది. మూడు రోజుల పాటు నిర్వహించనున్న ఈ యాగంలో తొలిరోజు చంద్రబాబు, భువనేశ్వరి దంపతులు ప్రత్యేక పూజలు, ...
వైకాపా పాలనలో అయిదేళ్ల నరకం నుంచి విముక్తి పొందడానికి తిరగబడతారో, బానిసలుగా మిగిలిపోతారో ప్రజలే తేల్చుకోవాలని తెదేపా అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. ‘ఎన్నికలకు సమయం 54 రోజులే.. ...
© 2024 మన నేత