ఆ చట్టం రైతుకు ఉరితాడే
జగన్ ప్రభుత్వం తెచ్చిన ల్యాండ్ టైటిలింగ్ చట్టంతో రైతులకు ఎలాంటి రక్షణ ఉండదని టీడీపీ అధినేత చంద్రబాబు స్పష్టం చేశారు. దాని ద్వారాఈ సీఎం ప్రజల భూమిని ...
జగన్ ప్రభుత్వం తెచ్చిన ల్యాండ్ టైటిలింగ్ చట్టంతో రైతులకు ఎలాంటి రక్షణ ఉండదని టీడీపీ అధినేత చంద్రబాబు స్పష్టం చేశారు. దాని ద్వారాఈ సీఎం ప్రజల భూమిని ...
‘‘తెలుగుదేశం పార్టీకి బీసీలే వెన్నెముక. వారి రుణం తీర్చుకునే సమయం ఇప్పుడొచ్చింది. అందుకే బీసీల కోసం ప్రత్యేకంగా డిక్లరేషన్ తీసుకొచ్చాం. రూ.1.50 లక్షల కోట్ల బడ్జెట్ పెడతాం. ...
కర్నూలు జిల్లా ఆలూరు ప్రాంతానికి కర్ణాటక నుంచి వచ్చిన మద్యం టెట్రా ప్యాకెట్ను చూపిస్తూ ‘మీ పాలన ఇదీ’ అంటూ చంద్రబాబు దుయ్యబట్టారు.. ఆ ప్యాకెట్ చూసి ...
కణేకల్లులో ఈనెల 19న సాయంత్రం తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ఆధ్వర్యంలో జరిగే ఎన్నికల ప్రచార సభను విజయవంతం చేయాలని మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు పిలుపునిచ్చారు. ...
ఈ సీఎం రుషికొండనూ వదల్లేదు: చంద్రబాబు ఐదేళ్లలో ఉత్తరాంధ్రను ఐదుగురు ఊడ్చేశారు జగన్రెడ్డి, సాయిరెడ్డి, సుబ్బారెడ్డి, పెద్దిరెడ్డి, సజ్జల వనరులన్నీ మింగేశారు మేమొచ్చాక స్కాంలు చేసినవారిని ఉక్కుపాదంతో ...
రాజకీయ చైతన్యానికి మారుపేరైన కోనసీమ గురువారం జనజాతరను తలపించింది. చంద్రబాబు, పవన్కల్యాణ్ సంయుక్తంగా నిర్వహించిన ప్రజాగళం సభకు జనం వేలల్లో తరలిరావడమే కాదు.. వారితో గొంతు కలిపారు. ...
వైకాపా అధికారంలోకి వచ్చాక మైనార్టీలపై ఎన్నో దాడులు జరిగాయని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలో ఎవరికీ రక్షణ లేదని చెప్పారు. తమ ప్రభుత్వ హయాంలో మైనార్టీల ...
ఆధునిక సమాజంలో 'కుల నిర్మూలన' ఉద్యమాలకు బీజం నాటిన తొలితరం సామాజిక సంస్కర్త జ్యోతిబా ఫులే అని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. ఫులే జయంతి సందర్భంగా ...
‘గోదావరిలో ఇసుక ఉంటుంది. పక్కనే ఉన్న పాలకొల్లులో ఇసుక దొరకట్లేదు. ఇసుక మాఫియాకి సీఎం జగన్ నాయకుడు. ఇసుక విధానాన్ని ఇష్టారాజ్యంగా చేసి భవన నిర్మాణ కార్మికులను ...
పింఛన్ల పంపిణీ సందర్భంగా 33 మంది మరణాలకు రాష్ట్ర ప్రభుత్వ ఘోర వైఫల్యమే కారణమని.. తెదేపా కోరినట్లు ఇంటింటికీ వెళ్లి పంపిణీ చేసి ఉంటే ఈ పరిస్థితి ...
© 2024 మన నేత