ఇంటింటి ప్రచారానికీ అనుమతి తప్పనిసరి
సార్వత్రిక ఎన్నికల్లో ఇంటింటి ప్రచారం చేయాలన్నా రిటర్నింగ్ అధికారుల అనుమతి తప్పనిసరని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్కుమార్ మీనా స్పష్టం చేశారు. సభలు, సమావేశాలతో పాటు ...
సార్వత్రిక ఎన్నికల్లో ఇంటింటి ప్రచారం చేయాలన్నా రిటర్నింగ్ అధికారుల అనుమతి తప్పనిసరని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్కుమార్ మీనా స్పష్టం చేశారు. సభలు, సమావేశాలతో పాటు ...
‘రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉంది. గోప్యత అనేది రాజ్యాంగం ప్రసాదించిన ప్రాథమిక హక్కు. కానీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి పౌరుడూ గతంలో ఎవరికి ఓటు వేశారు? వారి ...
ఓటర్ల జాబితాలో పేర్ల తొలగింపునకు ఫాం-7, వివరాలను సరిదిద్దేందుకు ఫాం-8 దరఖాస్తులను ఈ నెల 26 లోపు పరిష్కరించాలని అన్ని జిల్లాల ఎన్నికల అధికారులను రాష్ట్ర ప్రధాన ...
ప్రకాశం, నంద్యాల, పల్నాడు ఎస్పీలు వ్యక్తిగతంగా హాజరవ్వాలని ఈసీ ఆదేశం రాజకీయ హత్యలు, హింసాత్మక ఘటనలను ఎందుకు నియంత్రించలేక పోయారో అడుగుతాం వారి నివేదిక ఆధారంగా తదుపరి ...
రేపే బోపూడిలో కూటమి ప్రజాగళం బహిరంగ సభ జరగనుంది. దీనికోసం 300 ఎకరాల్లో భారీగా ఏర్పాట్లు చేశారు. ముఖ్య అతిథిగా ప్రధాని నరేంద్ర మోదీ హాజరుకానున్నారు. ఈ ...
© 2024 మన నేత