వచ్చే ఏడాది నుంచి.. ప్రభుత్వ బడుల్లో ఐబీ సిలబస్
రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో 2025 జూన్ నుంచి ఇంటర్నేషనల్ బకలారియేట్(ఐబీ) సిలబస్ అమల్లోకి వస్తుందని ముఖ్యమంత్రి జగన్ పేర్కొన్నారు. మొదట ఒకటో తరగతి.. తరువాత రెండు.. ఇలా ...
రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో 2025 జూన్ నుంచి ఇంటర్నేషనల్ బకలారియేట్(ఐబీ) సిలబస్ అమల్లోకి వస్తుందని ముఖ్యమంత్రి జగన్ పేర్కొన్నారు. మొదట ఒకటో తరగతి.. తరువాత రెండు.. ఇలా ...
‘ఇక్కడొద్దు.. ఏమైనా మాట్లాడేది ఉంటే ఇంటికి రా అన్నా.. ఇక్కడ ఏం మాట్లాడుకున్నా అన్నీ బయటకు పోవడం, వాటిపైన చర్చలు ఇవన్నీ ఎందుకు?’ అని మంత్రులకు సీఎం ...
ఏపీ కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. మొత్తం 40 అంశాలు ఎజెండాగా ఏపీ కేబినెట్ సమావేశం జరుగుతోంది. ముఖ్యంగా వైఎస్సార్ చేయూతపై చర్చ జరుగుతోంది. గ్రేడ్ 5 పంచాయితీ ...
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన కాసేపట్లో రాష్ట్ర సచివాలయం మొదటి బ్లాక్లో మంత్రి వర్గ సమావేశం జరగనుంది. ఇందులో 2024–25వ ఆర్థిక సంవత్సరానికిగాను ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ...
పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి రంగంలో రూ.22,302 కోట్లతో ప్రాజెక్టుల నిర్మాణం కోసం వివిధ సంస్థలకు రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (ఎస్ఐపీబీ) అనుమతించింది. తాడేపల్లిలోని సీఎం క్యాంపు ...
‘సంక్షేమానికి నేనే బ్రాండ్ అంబాసిడర్’ అంటారు జగన్. సభలు.. సమావేశాల్లోనూ సంక్షేమ జపమే చేస్తుంటారు. నా ఎస్సీలు.. నా ఎస్టీలు.. నా బీసీలు.. నా మైనార్టీలు.. అంటూ ...
ఉత్తరాంధ్రలో సిద్దం సభకు ఊహించని రెస్పాన్స్ వచ్చిందని వైఎస్సార్సీపీ ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. మంగళవారం ఆయన తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతూ, రానున్న రోజుల్లో మరో ...
రాష్ట్రంలో నాలుగున్నరేళ్ల కిందట జగన పాలన వినాశనంతో మొదలైందని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహకకార్యదర్శి సవిత విమర్శించారు. ఆమె సోమవారం పట్టణం లోని అన్న క్యాంటినలో టీడీపీ శ్రేణులతో ...
ఎన్నికల వేళ మారీచుడి అవతారం ఓట్ల దొంగలను పంపిస్తున్నాడు అభ్యర్థులను మార్చి ప్రజలను ఏమార్చి గెలవాలన్నదే లక్ష్యం ఏమరుపాటుగా ఉంటే మిమ్మల్ని బానిసల్ని చేస్తాడు 72 రోజుల ...
సమాజమే శాశ్వతం. సమాజాన్ని మోసం చేసిన వారిని వదిలిపెడతారా? వైకాపా గుర్తు ఫ్యానుకు మూడు రెక్కలున్నాయి. ఓటుతో వాటిని విరగ్గొట్టాలి. బాదుడే బాదుడు నినాదంతో ఉత్తరాంధ్ర వాసులు, ...
© 2024 మన నేత